Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెయ్యితో చేసిన సున్నుండలు, భలే టేస్ట్...

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (22:25 IST)
నెయ్యి, మినపప్పుతో చేసిన సున్నుండలు చాలా టేస్టుగా వుంటాయి. పిల్లలకి ఇవి మంచి శక్తినిస్తాయి. వీటిని ఎలా చేయాలో తెలుసుకుందాం.

 
కావలసిన పదార్థాలు:
మినప్పప్పు .. ఒక కేజీ
నెయ్యి.. సరిపడా
యాలకుల పొడి... అర టీస్పూను
పంచదార... అరకేజీ

 
తయారీ విధానం :
మినప పప్పును బాగా దోరగా వేయించి, చల్లార్చి... మిక్సీ లేదా మిషన్‌లో వేసి పిండి పట్టించి, జల్లించి ఉంచుకోవాలి. తరువాత పంచదారను కూడా మిక్సీలో వేసి మెత్తగా చేసుకుని జల్లెడ పట్టుకుని ఉంచాలి.

 
తరువాత మినప పిండి, పంచదార, యాలకుల పొడిని బాగా కలుపుకోవాలి. నెయ్యి కాచి మినప్పిండి మిశ్రమంలో పోసి బాగా కలపాలి. చివరగా పిండిని పెద్ద నిమ్మకాయ సైజంత తీసుకుని గుండ్రంగా లడ్డూల్లాగా చేసుకోవాలి. అంతే మినప సున్నుండలు రెడీ అయినట్లే...! వీటిని తింటే చిన్నపిల్లలకు మంచి బలం, శక్తి కలుగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

తర్వాతి కథనం
Show comments