Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వీట్ : మైసూర్ పాక్ ఎలా చేయాలో తెలుసా?

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (15:46 IST)
శనగపిండిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. డయాబెటిక్స్‌ను నియంత్రిస్తుంది. జింక్, క్యాల్షియం, ప్రోటీన్లు కలిగివుండే శనగపిండితో స్వీట్ మైసూర్ పాక్ రిసిపీ ఇంట్లోనే ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
పంచదార - రెండు కప్పులు 
శనగపిండి - ఒక కప్పు 
నీరు - అర కప్పు 
నెయ్యి - రెండు కప్పులు 
 
తయారీ విధానం : 
ఒక స్పూన్ నెయ్యి వేసి మంచి వాసన వచ్చేవరకు పిండిని వేయించాలి. పంచదారలో నీరుపోసి కరిగాక వేయించి పిండిని కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా కలియబెట్టాలి. మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యి పోస్తుండాలి. నెయ్యి పిండి నుండి విడివడ్డాక, నెయ్యి రాసిన పళ్ళెంలో సమంగా పరిచి ఇష్టమైన షేప్‌లో ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

Show comments