Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వీట్ : మైసూర్ పాక్ ఎలా చేయాలో తెలుసా?

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (15:46 IST)
శనగపిండిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. డయాబెటిక్స్‌ను నియంత్రిస్తుంది. జింక్, క్యాల్షియం, ప్రోటీన్లు కలిగివుండే శనగపిండితో స్వీట్ మైసూర్ పాక్ రిసిపీ ఇంట్లోనే ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
పంచదార - రెండు కప్పులు 
శనగపిండి - ఒక కప్పు 
నీరు - అర కప్పు 
నెయ్యి - రెండు కప్పులు 
 
తయారీ విధానం : 
ఒక స్పూన్ నెయ్యి వేసి మంచి వాసన వచ్చేవరకు పిండిని వేయించాలి. పంచదారలో నీరుపోసి కరిగాక వేయించి పిండిని కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా కలియబెట్టాలి. మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యి పోస్తుండాలి. నెయ్యి పిండి నుండి విడివడ్డాక, నెయ్యి రాసిన పళ్ళెంలో సమంగా పరిచి ఇష్టమైన షేప్‌లో ముక్కలుగా కట్ చేసుకోవాలి.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments