తియ్యగా టేస్టీగా వుండే మైసూర్ పాక్ ఎలా చేయాలి?

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (23:29 IST)
కావలసిన పదార్థాలు
పంచదార - అరకిలో
నెయ్యి లేదా డాల్డా- 1 కిలో
తినే సోడా - 1 చెంచా
శనగ పిండి- అర కిలో

 
తయారుచేసే విధానం:
పంచదారలో కొంచెం నీళ్లు వేసి పొయ్యి మీద పెట్టి పాకం పెట్టాలి. పాకం తయారవుతుండగా కాచిన నెయ్యిని కొంచెం పాకంలో వేసి కలిపి ఆ తర్వాత శనగపిండిని వేయాలి. అంతా బాగా కలిసేటట్లు కలియతిప్పుతూ క్రమంగా నేయిని వేస్తుండాలి. కొద్దిసేపటికి నెయ్యి అంతా ఇగిరి బాగా ఉడుకుతుంది. ఉడికినట్లు తెలుసుకోవడానికి కొద్దిగా నురుగు వస్తుంది. బాణలి దింపే ముందు సోడా వేసి బాగా కలియబెట్టాలి. పళ్లెంలో ఈ పాకాన్ని వేసి సమానమైన ముక్కలుగా కోయాలి. తడి తగలకుండా డబ్బాలో నిల్వ వుంచుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీ పోలవరం, నల్లమలసాగర్ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దు.. సుప్రీంలో స్టే కోరతాం..?

బంగ్లాదేశ్‌లో హిందూ వితంతువుపై అత్యాచారం.. చెట్టుకు కట్టేసి.. జుత్తు కత్తిరించి...

వివాహేతర సంబంధాన్ని నిరాకరించిన మహిళ.. హత్య చేసిన గ్యాస్ డెలివరీ బాయ్

Konaseema: కోనసీమ జిల్లాలో గ్యాస్ బావిలో పేలుడు.. మంగళవారం కాస్త తగ్గింది..

భార్య కాపురానికి రాలేదు.. కోపంతో ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన తండ్రి.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: వెన్నునొప్పి.. చిన్నపాటి సర్జరీ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి

నాకు పెళ్లని ఎవరు చెప్పారు.. వదంతులు భలే పుట్టిస్తారబ్బా : మీనాక్షి చౌదరి

Jana Nayakudu: జననాయకుడు ఎఫెక్ట్.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న భగవంత్ కేసరి.. ఎలా?

క్షమించండి రాశిగారు, నేను ఆ మాట అనడం తప్పే: యాంకర్ అనసూయ

Akhil: లెనిన్ నుంచి అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే పై రొమాంటిక్ సాంగ్

తర్వాతి కథనం
Show comments