తియ్యగా టేస్టీగా వుండే మైసూర్ పాక్ ఎలా చేయాలి?

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (23:29 IST)
కావలసిన పదార్థాలు
పంచదార - అరకిలో
నెయ్యి లేదా డాల్డా- 1 కిలో
తినే సోడా - 1 చెంచా
శనగ పిండి- అర కిలో

 
తయారుచేసే విధానం:
పంచదారలో కొంచెం నీళ్లు వేసి పొయ్యి మీద పెట్టి పాకం పెట్టాలి. పాకం తయారవుతుండగా కాచిన నెయ్యిని కొంచెం పాకంలో వేసి కలిపి ఆ తర్వాత శనగపిండిని వేయాలి. అంతా బాగా కలిసేటట్లు కలియతిప్పుతూ క్రమంగా నేయిని వేస్తుండాలి. కొద్దిసేపటికి నెయ్యి అంతా ఇగిరి బాగా ఉడుకుతుంది. ఉడికినట్లు తెలుసుకోవడానికి కొద్దిగా నురుగు వస్తుంది. బాణలి దింపే ముందు సోడా వేసి బాగా కలియబెట్టాలి. పళ్లెంలో ఈ పాకాన్ని వేసి సమానమైన ముక్కలుగా కోయాలి. తడి తగలకుండా డబ్బాలో నిల్వ వుంచుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మెడలో రూ. 142 కోట్లు విలువ చేసే హారంతో మెరిసిన మేఘా సుధారెడ్డి, వీడియో

టీవీకే చీఫ్ విజయ్ బాటలో రాజకీయాల్లోకి సినీ తారలు.. బరిలోకి జూనియర్ ఎన్టీఆర్?

Bus Conductor: 6.5 అడుగుల ఎత్తు.. కండక్టర్‌గా బస్సులో తిరగలేకపోయాడు.. చివరికి?

డిప్యూటీ సీఎం పవన్ సాయంతో టెన్త్ క్లాసులో 555 మార్కులు సాధించిన పవన్ కుమార్

Pawan Kalyan : విజయ్‌పై ప్రశంసలు కురిపించిన పవన్ కల్యాణ్.. మార్పు కోసం ఓటేశారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nithin: నితిన్, రితికా నాయక్ జోడీగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం పూజతో ప్రారంభం

MAA: మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ను దుర్వినియోగం చేసేవారికి హెచ్చరిక

శ్రీదేవితో పెళ్లి చేయాలనుకున్నారు.. జీవిత మాట విని షాక్ అయ్యాను.. రాజశేఖర్

Susmita: పెద్ది కార్ ని పరిశీలించి ప్రమోషన్ టీమ్ ను అభినందించిన సుస్మిత కొణిదెల

Rashmika: కెచ మాస్టర్ ఆధ్వర్యంలో కేరళలో మైసా యాక్షన్ షెడ్యూల్ పూర్తిచేసిన రష్మిక మందన్న

తర్వాతి కథనం
Show comments