Webdunia - Bharat's app for daily news and videos

Install App

తియ్యగా టేస్టీగా వుండే మైసూర్ పాక్ ఎలా చేయాలి?

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (23:29 IST)
కావలసిన పదార్థాలు
పంచదార - అరకిలో
నెయ్యి లేదా డాల్డా- 1 కిలో
తినే సోడా - 1 చెంచా
శనగ పిండి- అర కిలో

 
తయారుచేసే విధానం:
పంచదారలో కొంచెం నీళ్లు వేసి పొయ్యి మీద పెట్టి పాకం పెట్టాలి. పాకం తయారవుతుండగా కాచిన నెయ్యిని కొంచెం పాకంలో వేసి కలిపి ఆ తర్వాత శనగపిండిని వేయాలి. అంతా బాగా కలిసేటట్లు కలియతిప్పుతూ క్రమంగా నేయిని వేస్తుండాలి. కొద్దిసేపటికి నెయ్యి అంతా ఇగిరి బాగా ఉడుకుతుంది. ఉడికినట్లు తెలుసుకోవడానికి కొద్దిగా నురుగు వస్తుంది. బాణలి దింపే ముందు సోడా వేసి బాగా కలియబెట్టాలి. పళ్లెంలో ఈ పాకాన్ని వేసి సమానమైన ముక్కలుగా కోయాలి. తడి తగలకుండా డబ్బాలో నిల్వ వుంచుకోవాలి.

సంబంధిత వార్తలు

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments