Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

సిహెచ్
శనివారం, 21 జూన్ 2025 (20:06 IST)
బాదం, రాగి మాల్టులతో తయారు చేసుకునే పానీయం రుచిగా వుండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా శక్తినిస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము.
 
మొదటగా రాగి పిండిని తీసుకుని దానిని బాణలిలో వేసి కొద్దిగా వేయించుకుని చల్లారనివ్వాలి.
ఆ తర్వాత బాదం పప్పులను పొడిగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు గిన్నెలో రాగి పిండి, బాదం పొడి, బెల్లం లేదంటే పంచదార అన్నింటినీ సరిపడినన్ని నీళ్లలో వేసి కలపాలి.
ఇలా తయారైన మిశ్రమాన్ని చిన్న సెగ మీద పెట్టి వుండలుగా కాకుండా కలియతిప్పుతూ ఉడికించాలి.
కొద్దిసేపటి తర్వాత మాల్ట్ చిక్కబడగానే అందులో పాలు పోసి ఓ 3 నిమిషాలు వుడికించాలి.
ఆ తర్వాత రుచి, సువాసన కోసం కొద్దిగా యాలుకలు పొడి వేసుకోవాలి.
ఈ బాదం, రాగి మాల్ట్‌ను చల్లార్చుకుని తాగేయవచ్చు
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

తర్వాతి కథనం
Show comments