దీపావళి స్పెషల్: కొబ్బరిమైసూర్ పాక్ తయారీ విధానం..

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (15:12 IST)
కావలసిన పదార్థాలు :
 
సెనగపిండి - ఒక కప్పు, 
కొబ్బరితురుము - ఒక కప్పు
పాలు - ఒక కప్పు,
నెయ్యి - ఒక కప్పు,
పంచదార - రెండు కప్పులు,
జీడిపప్పు - అలంకరణకు
 
తయారు చేసే విధానం : 
 
మొదట బాణలి పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసి కరిగించాలి. అందులో సెనగపిండి వేయించి, కమ్మని వాసన వచ్చిన తర్వాత ఓ పళ్లెంలోకి తీసుకోవాలి. చల్లారాక అందులో పంచదార, కొబ్బరితురుము వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పిండిలో పాలు పోసి పొయ్యిమీద పెట్టాలి.
 
మధ్యమధ్యలో కరిగించిన నెయ్యిని చేర్చుతూ బాగా దగ్గరగా అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. మిశ్రమం సిద్ధమయ్యాక నెయ్యిరాసిన పళ్లెంలోకి తీసుకొని భాగాలు భాగాలుగా కట్‌చేసుకుంటే సరిపోతుంది. పైన జీడిపప్పుతో అలంకరించుకోవాలి. అంతే ఏంతో నోరూరించే కొబ్బరి మైసూర్ పాక్ రెడీ అయినట్టే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Nara Bhuwaneshwari: నిమ్మకూరు పర్యటనలో సీఎం సతీమణి నారా భువనేశ్వరి

చంపేస్తానంటున్నారు, భయపడను మీ బండారం బయటపెడ్తా: దువ్వాడ శ్రీనివాస్

Hyderabad: సంక్రాంతికి హైదరాబాదులో సరస్సుల చుట్టూ కైట్ ఫెస్టివల్స్

AP: 74కిలోల గంజాయితో పట్టుబడిన మహిళా టెక్కీ

విశాఖపట్నంలో సారస్-2025 మేళా.. రోజువారీ అమ్మకాలలో ఆంధ్రప్రదేశ్ టాప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆన్సర్ చెప్పలేకపోతే మీరేమనుకుంటారోనని భయం... అమితాబ్ బచ్చన్

మహిళకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉంది.. : హెబ్బా పటేల్

4 చోట్ల బిర్యానీలు తింటే ఏది రుచైనదో తెలిసినట్లే నలుగురితో డేట్ చేస్తేనే ఎవరు మంచో తెలుస్తుంది: మంచు లక్ష్మి

దండోరాను ఆదరించండి.. లేదంటే నింద మోయాల్సి వస్తుంది? హీరో శివాజీ

Samantha: 2025 సంవత్సరం నా జీవితంలో చాలా ప్రత్యేకం.. సమంత

తర్వాతి కథనం
Show comments