Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరామ నవమి.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే.. ఏం చేయాలి?

సెల్వి
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (20:35 IST)
శ్రీరామ నవమి సందర్భంగా దేశవ్యాప్తంగా శ్రీరామ శోభాయాత్రలు నిర్వహిస్తారు. శ్రీరామనవమి నాడు ఎరుపు దుస్తులు ధరించడం శుభప్రదం. ఒక గిన్నెలో నీరు తీసుకుని 108 సార్లు శ్రీరామరక్ష మంత్రాన్ని జపించాలి. ఈ పవిత్ర జలాన్ని ఇంటి నలుమూలల్లో చల్లాలి. ఇలా చేయడం వల్ల ధన లాభం కలుగుతుంది. ఆర్థిక నష్టాలు తొలగిపోతాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. 
 
అలాగే బెల్లం పానకాన్ని శ్రీరామునికి నైవేద్యంగా సమర్పించిన తరువాత కుటుంబ సభ్యులు స్వీకరించాలి. తులసి దళంతో రాములవారిని, మారేడుతో సీతమ్మను, తమలపాకులతో హనుమంతున్ని పూజించాలి.
 
కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొనాలంటే శ్రీరామనవమి రోజున రామాలయంలో నెయ్యి దీపం లేదా నూనె దీపం వెలిగించాలి. జై శ్రీరామ్ అనే పదాన్ని 108 సార్లు జపించాలి. దీంతో ఇంట సుఖసంతోషాలు చేకూరుతాయి. శ్రీరామ నవమి రోజు సాయంత్రం సీతారాములకు పసుపు, కుంకుమ, గంధాన్ని సమర్పించాలి. "ఓం జై సీతారామ్" అని మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే వివాహ బంధంలో అడ్డంకులు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

08-06-25 ఆదివారం మీ దినఫలాలు - పోయిన పత్రాలు లభ్యమవుతాయి..

08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు

07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

తర్వాతి కథనం
Show comments