Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరామ నవమి.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే.. ఏం చేయాలి?

సెల్వి
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (20:35 IST)
శ్రీరామ నవమి సందర్భంగా దేశవ్యాప్తంగా శ్రీరామ శోభాయాత్రలు నిర్వహిస్తారు. శ్రీరామనవమి నాడు ఎరుపు దుస్తులు ధరించడం శుభప్రదం. ఒక గిన్నెలో నీరు తీసుకుని 108 సార్లు శ్రీరామరక్ష మంత్రాన్ని జపించాలి. ఈ పవిత్ర జలాన్ని ఇంటి నలుమూలల్లో చల్లాలి. ఇలా చేయడం వల్ల ధన లాభం కలుగుతుంది. ఆర్థిక నష్టాలు తొలగిపోతాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. 
 
అలాగే బెల్లం పానకాన్ని శ్రీరామునికి నైవేద్యంగా సమర్పించిన తరువాత కుటుంబ సభ్యులు స్వీకరించాలి. తులసి దళంతో రాములవారిని, మారేడుతో సీతమ్మను, తమలపాకులతో హనుమంతున్ని పూజించాలి.
 
కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొనాలంటే శ్రీరామనవమి రోజున రామాలయంలో నెయ్యి దీపం లేదా నూనె దీపం వెలిగించాలి. జై శ్రీరామ్ అనే పదాన్ని 108 సార్లు జపించాలి. దీంతో ఇంట సుఖసంతోషాలు చేకూరుతాయి. శ్రీరామ నవమి రోజు సాయంత్రం సీతారాములకు పసుపు, కుంకుమ, గంధాన్ని సమర్పించాలి. "ఓం జై సీతారామ్" అని మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే వివాహ బంధంలో అడ్డంకులు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

19-05-202 ఆదివారం దినఫలాలు - ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి...

19-05-2004 నుంచి 25-05-2024 వరకు మీ వార రాశిఫలాలు

అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా.. మట్టపల్లి నరసింహుడిని దర్శించుకోండి..

18-05-202 శనివారం దినఫలాలు - దంపతుల మధ్య పరస్పర అవగాహన సంతృప్తి...

17-05-2024 శుక్రవారం దినఫలాలు - అభివృద్ధికై చేయు ప్రయత్నాలు నెమ్మదిగా...

తర్వాతి కథనం
Show comments