Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైభవంగా శ్రీవారి చక్రస్నానం

Webdunia
ఆదివారం, 21 అక్టోబరు 2007 (12:03 IST)
తిరుపతి తిరుమల దేవస్థానంలో జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం చక్రస్నానంతో వైభవంగా పరిసమాప్తమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున నిర్వహించే అవబధస్నాన్నే చక్రస్నానంగా నిర్వహిస్తారు.

శ్రీవారి ఉత్సవరులైన మలయప్పస్వామి, శ్రీదేవీ, భూదేవీ సమేతంగా వరహస్వామి ఆలయం వద్ద వేంచేస్తుండగా... అర్చకులు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.

అనంతరం చక్రత్తాళ్వార్‌ను పుష్కరిణిలో ముంచడంతో చక్రస్నాన కార్యక్రమం వేడుకగా పూర్తయ్యింది. చక్రస్నానానికి అనంతరం ఆ పుణ్యతీర్థంలో స్నానమాచరిస్తే సర్వదోషాలు తొలగి పోతాయని ప్రతీతి. చక్రస్నానానికి అనంతరం వేలకొలది మంది భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించారు. అనంతరం ఊరేగింపుగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఆలయం చేరుకున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

Show comments