Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీపీఎల్ ముంబై ఫ్రాంఛైజీ సహ యజమానిగా సచిన్!!

Webdunia
బుధవారం, 16 ఏప్రియల్ 2014 (11:30 IST)
File
FILE
ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ సహ యజమానిగా భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వ్యవహరించనున్నారు. తమిళనాడుకు చెందిన మీడియా కంపెనీ ఒకటి పీవీపీ గ్రూపుతో కలిసి ఈ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసింది. దీనికి సచిన్ సహ యజమానిగా ఉంటారు.

ఇప్పటికే సచిన్ ఇండియన్ సూపర్ లీగ్‌లో కొచ్చి ఫ్రాంఛైజీనీ సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇపుడు తాజాగా ఐటీపీఎల్ ముంబై ఫ్రాంఛైజీని తీసుకున్నట్టు సమాచారం. దీనిపై పీవీపీ గ్రూపు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ ప్రసాద్ పొట్లూరి మాట్లాడుతూ, సచిన్ వంటి లెజెండ్‌తో కలసి భాగస్వామ్యం అవడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments