Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవీ సింధు : ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సెమీస్‌లోకి ఎంట్రీ రికార్డు!

Webdunia
FILE
భారత టీనేజ్ సంచలనం పివి సింధు ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్‌లో ఈ దశకు చేరుకోవడమేగాక, పతకాన్ని ఖాయం చేసుకున్న భారత తొలి క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది.

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో ఉన్న ఈ తెలుగు తేజం క్వార్టర్ ఫైనల్స్‌లో స్థానిక ఫేవరిట్ షిజియాన్ వాంగ్‌ను 21-18, 21-17 తేడాతో వరుస సెట్లలో ఓడించి, టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేసింది.

1983 లో ప్రకాష్ పదుకొనే ప్రపంచ చాంపియన్‌షిప్స్ పురుషుల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించడం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు పట్టాలపై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌‍ప్రెస్

స్మార్ట్ ఫోన్లలోని వాట్సాప్ యాప్‌ను తక్షణమే తొలగించాలి.. పౌరులకు ఆదేశం

FASTag: ఆగస్టు 15 నుండి రూ.3,000 ధరతో కూడిన ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్

మనం జగనన్న సైన్యం... చంద్రబాబుకు భయం పుట్టేలా చేద్దాం : కార్యకర్తలకు చెవిరెడ్డి పిలుపు

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

Show comments