Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవీ సింధు : ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సెమీస్‌లోకి ఎంట్రీ రికార్డు!

Webdunia
FILE
భారత టీనేజ్ సంచలనం పివి సింధు ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్‌లో ఈ దశకు చేరుకోవడమేగాక, పతకాన్ని ఖాయం చేసుకున్న భారత తొలి క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది.

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో ఉన్న ఈ తెలుగు తేజం క్వార్టర్ ఫైనల్స్‌లో స్థానిక ఫేవరిట్ షిజియాన్ వాంగ్‌ను 21-18, 21-17 తేడాతో వరుస సెట్లలో ఓడించి, టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేసింది.

1983 లో ప్రకాష్ పదుకొనే ప్రపంచ చాంపియన్‌షిప్స్ పురుషుల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించడం గమనార్హం.

దుస్తులు విప్పేసి బెంగుళూరు రేవ్ పార్టీ ఎంజాయ్... నేను లేనంటున్న నటి హేమ!!

రోదసీలోకి వెళ్లిన తొలి తెలుగు టూరిస్ట్ - ఎవరీ గోపీచంద్ తోటకూర

అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు సిక్సర్ కొడుతున్నారు : ప్రశాంత్ కిషోర్

కెనడాలో దారుణ పరిస్థితులు .. అంత్యక్రియలకు డబ్బులు లేక పెరిగిపోతున్న అనాథ శవాల సంఖ్య!!

గర్భిణి మహిళకు వెజ్‌ స్థానంలో నాన్ వెజ్‌ డెలివరీ - జొమాటోపై భర్త ఆగ్రహం

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

'సిరివెన్నెల'కు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

Show comments