Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైనా, కశ్యప్ అవుట్ : ప్రపంచ బ్యాడ్మింటన్‌లో క్వార్టర్స్‌తో సరి!

Webdunia
FILE
ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంయన్‌షిప్‌ నుంచి హైదరాబాద్ షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ అవుట్ అయ్యారు. క్వార్టర్ ఫైనల్లోనే సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ పోరాటం ముగిసింది.

మహిళల సింగిల్స్ విభాగంలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో కొరియాకు చెందిన 13వ సీడ్‌ యువాన్ జు బే 21-23, 9-21తో సైనాను మట్టికరిపించింది. తద్వారా సైనా వరుస సెట్ల తేడాతో పరాజయం పాలైంది.

అలాగే పురుషుల సింగిల్స్లో పారుపల్లి కశ్యప్ మూడో సీడ్ డు పెంగ్యు చేతిలో పోరాడి ఓడాడు. తొలి సెట్ ఓడిపోయి రెండో సెట్ గెల్చుకున్నా మళ్లీ మూడో సెట్లో తడబడడంతో కశ్యప్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో 21-16, 20-22,15-21తో డు పెంగ్యు విజయాన్ని నమోదు చేసుకున్నాడు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments