Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైనా, కశ్యప్ అవుట్ : ప్రపంచ బ్యాడ్మింటన్‌లో క్వార్టర్స్‌తో సరి!

Webdunia
FILE
ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంయన్‌షిప్‌ నుంచి హైదరాబాద్ షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ అవుట్ అయ్యారు. క్వార్టర్ ఫైనల్లోనే సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ పోరాటం ముగిసింది.

మహిళల సింగిల్స్ విభాగంలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో కొరియాకు చెందిన 13వ సీడ్‌ యువాన్ జు బే 21-23, 9-21తో సైనాను మట్టికరిపించింది. తద్వారా సైనా వరుస సెట్ల తేడాతో పరాజయం పాలైంది.

అలాగే పురుషుల సింగిల్స్లో పారుపల్లి కశ్యప్ మూడో సీడ్ డు పెంగ్యు చేతిలో పోరాడి ఓడాడు. తొలి సెట్ ఓడిపోయి రెండో సెట్ గెల్చుకున్నా మళ్లీ మూడో సెట్లో తడబడడంతో కశ్యప్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో 21-16, 20-22,15-21తో డు పెంగ్యు విజయాన్ని నమోదు చేసుకున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్మార్ట్ ఫోన్లలోని వాట్సాప్ యాప్‌ను తక్షణమే తొలగించాలి.. పౌరులకు ఆదేశం

FASTag: ఆగస్టు 15 నుండి రూ.3,000 ధరతో కూడిన ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్

మనం జగనన్న సైన్యం... చంద్రబాబుకు భయం పుట్టేలా చేద్దాం : కార్యకర్తలకు చెవిరెడ్డి పిలుపు

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

కుప్పం మహిళతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు: ఇంకా రూ.5లక్షల ఆర్థిక సాయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

Show comments