Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు పతక విజేత అశ్విని అక్కుంజికి స్పాన్సర్ల కొరత!!

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2010 (10:27 IST)
ఆసియా క్రీడల్లో రెండు బంగారు పతకాలను కైవసం చేసుకున్న కర్ణాటకకు చెందిన అథ్లెట్ అశ్విని అక్కుంజికి స్పాన్సర్ల కొరత వేధిస్తోంది. వచ్చే 2012లో లండన్‌లో జరిగే ఒలింపిక్ పోటీల్లో పాల్గొని దేశానికి బంగారు పతకం సాధించిపెట్టాలనే కోరిక నెరవేరే సూచనలు కనిపించడం లేదు.

చైనాలో గాంగ్ఝౌ నగరంలో జరిగిన ఆసియా క్రీడల్లో రెండు బంగారు పతకాలు సాధించినప్పటికీ తనను కార్పొరేట్ స్పాన్సర్‌షిప్ కొరత వేధిస్తోందని ఆమె ఆవేదన చెందుతున్నారు. ఒలింపిక్స్‌లో వ్యక్తిగతంగా బంగారు పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించాలని అశ్విని కోరుకుంటోంది. తన కల నెరవేరాలంటే అందుకు సిద్ధమయ్యేందుకు తనకు తగిన ప్రోత్సాహంతో పాటు.. కార్పొరేట్ స్పాన్సర్లు ముందుకు రావాలన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Telugu Compulsory: తెలుగు తప్పనిసరి- తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఐటీ నగరం బెంగుళూరులో రెడ్ అలెర్ట్ ... ఎందుకో తెలుసా?

Nara Lokesh: దళితులకు గుండు కొట్టించి, వారిని చంపి డోర్ డెలివరీలు చేసిన వారు మీరే! (video)

ఉపాధ్యాయురాలి హత్యకు విద్యార్థుల కుట్ర... ఎందుకు.. ఎక్కడ?

Amit Shah: తమిళం మాట్లాడలేకపోతున్నా సారీ: అమిత్ షా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆకాష్ జగన్నాథ్ యాక్షన్ సినిమా తల్వార్ లో నటుడిగా పూరి జగన్నాథ్

శబ్ధం హారర్ జానర్ తర్వాత మయసభ, మరకతమణి 2 చేస్తున్నాను : హీరో ఆది పినిశెట్టి

Shiva Rajkumar: క్యాన్సర్‌ నుంచి కోలుకున్న శివన్న.. చెర్రీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటా..

తెలుగులో దినేష్ విజన్ నిర్మించిన విక్కీ కౌశల్ ఛావా విడుదల

భూమిక ముఖ్య పాత్ర‌లో గుణ శేఖర్ యుఫోరియా షూట్ పూర్తి

Show comments