Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింబుల్డన్ ఓపెన్: సానియా శుభారంభం

Webdunia
FileFILE
వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా శుభారంభం చేసింది. ప్రారంభ రౌండులో జర్మనీకి చెందిన అనా గ్రోన్‌ఫెల్డ్‌పై 6-2, 2-6, 6-2తో సానియా గెలుపొంది రెండో రౌండులో బెర్త్ ఖరారు చేసుకుంది.

రెండో రౌండులో రొమేనియాకు చెందిన ఎదీనా గాలోవిట్స్ మరియు సొరానా కిర్‌స్టర్‌ల మధ్య జరిగే మ్యాచ్ విజేతతో సానియా తలపడనుంది. ఈ విజయంతో 78వ ర్యాంకర్ అయిన సానియా 3-0తో 51వ ర్యాంకర్ ఫెల్డ్‌పై ఆధిపత్యం వహించింది.

తొలి రౌండు మ్యాచ్.. తొలి సెట్‌లో అద్భుతంగా రాణించిన సానియాకు రెండో సెట్లో మాత్రం ఫెల్డ్ నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అయితే అప్పటికే మూడు బ్రేక్ పాయింట్లు సానియా సాధించి ఉండటంతో చివరి సెట్లో ప్రత్యర్థిపై అధిపత్యంతో గెలుపొందింది.

తనకైనా మెరుగైన ర్యాంకర్ అయినప్పటికీ ఫెల్డ్‌పై సానియా ఎలాంటి ఒత్తిడి లేకుండా చక్కటి ప్రదర్శన కనబరచగలిగింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో జమిలి ఎన్నికలు తథ్యం.. అమలుకు ప్రత్యేక కమిటీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముంబై నటినే కాదు.. ఆమె సోదరుడిని కూడా వేధించిన పీఎస్ఆర్ ఆంజనేయులు

బోను తాళం పగలగొట్టుకొని మరీ బయటకు వచ్చిన పులి!!

సాక్షి ప్రకటనల రూపంలో అడ్డుగోలుగా రూ.443 కోట్లు దోచిపెట్టారు..

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోం.. చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు.. స్పందించేందుకు నిరాకరించిన భార్య!!

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల సెకండ్ మూవీ మొదలైంది

రికార్డ్-బ్రేకింగ్ వ్యూయర్‌షిప్‌ను సాధించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8

Show comments