Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో ఓటు వేశా.. మీరు వేశారా : సచిన్ ట్విట్టర్ పోస్ట్

Webdunia
గురువారం, 24 ఏప్రియల్ 2014 (14:59 IST)
File
FILE
భారత క్రికెట్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ దేశ వాణిజ్య రాజధాని ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం తన 41వ పుట్టిన రోజును జరుపుకుంటున్న మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండుల్కర్ భార్య అంజలితో కలసి తన ఓటును వేశారు.

ముంబైలోని బాంద్రాలో, లీలావతి ఆస్పత్రి సమీపంలోని సుపారిటాకి పోలింగ్ బూత్‌కు భార్య అంజలితో కలసి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సచిన్ వచ్చారు. వారు ఒకరి తర్వాత ఒకరు ఓటేశారు. ఆ తర్వాత సచిన్ 'నేను ఓటేశా.. మరి మీరు?' అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తన వేలిపై ఇంక్ గుర్తున్న ఫొటోను కూడా ట్విట్టర్లో పెట్టారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments