Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఓటమి ఇంకా వెంటాడుతూనే ఉంది: యువరాజ్ సింగ్

Webdunia
శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (10:11 IST)
FILE
శ్రీలంకతో టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్లో ఓటమి తననింకా వెంటాడుతూనే ఉందంటున్నాడు టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్. అయితే దాన్ని మర్చిపోయేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు అజేయంగా కొనసాగిన భారత జట్టు తుదిమెట్టుపై లంక చేతిలో ఓడిన సంగతి తెలిసిందే.

ఫైనల్ మ్యాచ్‌లు ఎప్పుడూ మరిచిపోలేని, మరిచిపోదగిన జ్ఞాపకాలను మిగుల్చుతాయి. అయితే క్రీడాకారులు ఇలాంటి భావోద్వేగాల నుంచి బయపడి, కొత్త సవాళ్లకు సిద్ధమవ్వాలి అని యువీ అన్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో జట్టుగా మేం అద్భుతంగా ఆడాం. ఫైనల్లో మాత్రం పరిస్థితులు అనుకూలించలేదు.

ఆ అసంతప్తి నుంచి కోలుకోవడం అంత ఈజీకాదు. సక్సెస్‌ను, వైఫల్యాలను ఒకేలా స్వీకరించాలని చిన్నప్పుడు కోచ్ చెప్పేవారు. ఇప్పుడు నేను అదే చేయాలనుకుంటున్నా అని యువీ అన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ తమకు చిరస్మరణీయంగా మిగిలిపోవాలని ఆశిస్తున్నానని యువీ అన్నాడు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments