Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లాండ్ ఆటగాళ్లు : మద్యం తాగి.. పిచ్ పై మూత్రం పోసి...!

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2013 (10:34 IST)
FILE
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తుచేసి 3-0తో గెలుచుకున్న ఆనందంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు రెచ్చిపోయారు. చివరి టెస్టు జరిగిన ఓవెల్ మైదానంలో బాగా పొద్దుపోయాక మద్యం తాగడమే కాక...పిచ్ పైనే మూత్రం పోశారు! మొదట డ్రెస్సింగ్ రూంలో సంబరాలు చేసుకున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లంతా తర్వాత మైదానంలోకి వచ్చి బృందంగా కూర్చున్నారు. మద్యం తాగారు.

తర్వాత కెవిన్ పీటర్సన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ లేచి పిచ్ మీద మూత్రం కూడా పోశారని సమాచారం. ఆ సమయానికి మ్యాచ్ ముగిసి ఐదు గంటలైంది. మ్యాచ్ కవరేజీ కోసం వచ్చిన కొందరు ఆస్ట్రేలియా పాత్రికేయులు ఈ దృశ్యాన్ని చూడటంతో వ్యవహారం బట్టబయలైంది. మైదానంలో పెద్దగా వెలుతురు లేకపోవడంతో తమనెవరూ గమనించడం లేదని ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఈ పనిచేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments