Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాషెస్ ఆఖరు టెస్టు డ్రా... సిరీస్‌ను నెగ్గిన ఇంగ్లండ్!

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2013 (10:21 IST)
FILE
ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ చివరి టెస్టు చాలా ఉత్కంఠభరితంగా సాగింది. నరాలు తెగే ఉత్కంఠలో డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్‌ చేతిలో మరో ఐదు వికెట్లు, నాలుగు ఓవర్లు మిగిలివున్న దశలో విజయానికి కేవలం మరో 21 పరుగులు అవసరమవుతాయన్న స్థితిలో వెలుతురులేమి కారణంగా మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. ఆటకొనసాగివుంటే ఇంగ్లండే గెలిచేది.

ఓవర్‌నైట్ స్కోరు 4 వికెట్లకు 247/తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 377 పరుగులకు ఆలౌటైంది. తర్వాత ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను 111/6 వద్ద డిక్లేర్ చేసి, ఇంగ్లండ్ ఎదుట 227 పరుగుల లక్ష్యాన్నుంచింది. ఐదోరోజు ఆటలో 447 పరుగులు నమోదయ్యాయి. టెస్టు క్రికెట్ చరివూతలోనే ఇదో రికార్డు. ఈ టెస్టు డ్రాతో యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0తో కైవసం చేసుకుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments