Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే ప్రపంచకప్‌కు స్టేడియాలు రె "ఢీ": రత్నాకర్ రెడ్డి

Webdunia
వన్డే ప్రపంచకప్ క్రికెట్ పోటీలకు స్టేడియాలు సిద్ధమయ్యాయని ప్రపంచకప్ నిర్వాహక కమిటీ కార్యదర్శి రత్నాకర్ రెడ్డి చెప్పారు. వన్డే ప్రపంచకప్ పోటీలు ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో మొత్తం 13 మైదానాలు వన్డే మ్యాచ్‌లకు రెడీ అయ్యాయని అన్నారు.

బంగ్లాదేశ్, శ్రీలంక, భారత్‌ వేదికలుగా జరుగనున్న వన్డే మ్యాచ్‌లకు ఇప్పటికే అత్యున్నత ప్రమాణాలతో స్టేడియాలు పూర్తయ్యాయని, ఇక చిన్న చిన్న పనులే మిగిలివున్నాయన్నారు. వన్డే ప్రపంచకప్ పోటీలు ప్రారంభానికి ముందు అన్నీ స్టేడియాలు ఆడేందుకు సిద్ధంగా ఉంటాయని తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

young man: లవర్ వదిలేసిందని ఓ యువకుడు ఆత్మహత్య

రాహుల్ - ఖర్గేల కోసం జైలు ఎదురు చూస్తోంది...: అస్సాం సీఎం

తెలంగాణలో ఈగిల్ టీమ్ అదుర్స్.. డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేస్తారా? తాట తీస్తాం..

Rains Hit AP: నైరుతి రుతుపవనాలు.. ఏపీలో భారీ వర్షాలు

పహల్గామ్ సూత్రధారి : ఉగ్ర సంస్థగా 'టీఆర్ఎఫ్' - అగ్రరాజ్యం కీలక నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Show comments