Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే ప్రపంచకప్‌కు స్టేడియాలు రె "ఢీ": రత్నాకర్ రెడ్డి

Webdunia
వన్డే ప్రపంచకప్ క్రికెట్ పోటీలకు స్టేడియాలు సిద్ధమయ్యాయని ప్రపంచకప్ నిర్వాహక కమిటీ కార్యదర్శి రత్నాకర్ రెడ్డి చెప్పారు. వన్డే ప్రపంచకప్ పోటీలు ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో మొత్తం 13 మైదానాలు వన్డే మ్యాచ్‌లకు రెడీ అయ్యాయని అన్నారు.

బంగ్లాదేశ్, శ్రీలంక, భారత్‌ వేదికలుగా జరుగనున్న వన్డే మ్యాచ్‌లకు ఇప్పటికే అత్యున్నత ప్రమాణాలతో స్టేడియాలు పూర్తయ్యాయని, ఇక చిన్న చిన్న పనులే మిగిలివున్నాయన్నారు. వన్డే ప్రపంచకప్ పోటీలు ప్రారంభానికి ముందు అన్నీ స్టేడియాలు ఆడేందుకు సిద్ధంగా ఉంటాయని తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

TDP: ఐదు నెలల జీతాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇచ్చిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే

సూది గుచ్చకుండానే రక్త పరీక్ష ఎలా? నిలోఫర్ ఆస్పత్రి ఘనత!

తెలంగాణ రాజ్ భవన్‌లో చోరీ ఆ టెక్కీ పనేనంటున్న పోలీసులు!

పాక్‌లోని ప్రతి అంగుళం మా గురిలోనే ఉంది.. దాడి చేస్తే కలుగులో దాక్కోవాల్సిందే : ఎయిర్ డిఫెన్స్ డీజీ

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్ కు ప్రముఖులు శుభాకాంక్షలు - వార్ 2 లో ఎన్టీఆర్ పై సాంగ్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

Show comments