Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచకప్‌లో సమిష్టిగా రాణించాల్సి వుంది: కెప్టెన్ ధోనీ

Webdunia
భారత ఉపఖండంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు సమిష్టిగా రాణించాల్సిన అవసరం ఉందని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆటగాళ్లకు హితవు పలికాడు. బౌలింగ్ విభాగంలో గతంతో పోలిస్తే మెరుగైంది. కానీ బ్యాటింగ్ తీరు మాత్రం బాగుపడాల్సిన అవసరం ఉందని ధోనీ వ్యాఖ్యానించాడు.

యువ ఆటగాడు విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా జరిగిన సిరీస్‌లో అద్భుతంగా రాణించిన యూసుఫ్ పఠాన్‌లపై తనకు ఎంతో నమ్మకం ఉందన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉన్న వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ వంటి మేటి ఆటగాళ్లు జట్టులోకి రానుండటంతో వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా మెరుగ్గా ఆడుతుందని ధోనీ తెలిపాడు.

కాగా, దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన చివరి, ఐదో వనే్డలో యూసుఫ్ పఠాన్ (105)ను మినహాయిస్తే, మిగతా బ్యాట్స్‌మెన్ మూకుమ్మడిగా విఫలమైన విషయం తెలిసిందే. ఫలితంగా ఈ మ్యాచ్‌నేగాక, సిరీస్‌ను కూడా భారత్ కోల్పోయింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments