Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచకప్‌లో సమిష్టిగా రాణించాల్సి వుంది: కెప్టెన్ ధోనీ

Webdunia
భారత ఉపఖండంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు సమిష్టిగా రాణించాల్సిన అవసరం ఉందని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆటగాళ్లకు హితవు పలికాడు. బౌలింగ్ విభాగంలో గతంతో పోలిస్తే మెరుగైంది. కానీ బ్యాటింగ్ తీరు మాత్రం బాగుపడాల్సిన అవసరం ఉందని ధోనీ వ్యాఖ్యానించాడు.

యువ ఆటగాడు విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా జరిగిన సిరీస్‌లో అద్భుతంగా రాణించిన యూసుఫ్ పఠాన్‌లపై తనకు ఎంతో నమ్మకం ఉందన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉన్న వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ వంటి మేటి ఆటగాళ్లు జట్టులోకి రానుండటంతో వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా మెరుగ్గా ఆడుతుందని ధోనీ తెలిపాడు.

కాగా, దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన చివరి, ఐదో వనే్డలో యూసుఫ్ పఠాన్ (105)ను మినహాయిస్తే, మిగతా బ్యాట్స్‌మెన్ మూకుమ్మడిగా విఫలమైన విషయం తెలిసిందే. ఫలితంగా ఈ మ్యాచ్‌నేగాక, సిరీస్‌ను కూడా భారత్ కోల్పోయింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

TDP: ఐదు నెలల జీతాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇచ్చిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే

సూది గుచ్చకుండానే రక్త పరీక్ష ఎలా? నిలోఫర్ ఆస్పత్రి ఘనత!

తెలంగాణ రాజ్ భవన్‌లో చోరీ ఆ టెక్కీ పనేనంటున్న పోలీసులు!

పాక్‌లోని ప్రతి అంగుళం మా గురిలోనే ఉంది.. దాడి చేస్తే కలుగులో దాక్కోవాల్సిందే : ఎయిర్ డిఫెన్స్ డీజీ

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్ కు ప్రముఖులు శుభాకాంక్షలు - వార్ 2 లో ఎన్టీఆర్ పై సాంగ్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

Show comments