Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక జట్టును కిడ్నాప్ చేసేందుకు కుట్ర: లష్కరే జాంగ్వీ

Webdunia
పాకిస్థాన్‌లో పర్యటించిన శ్రీలంక క్రికెట్ సభ్యులను కిడ్నాప్ చేసి, జైళ్లలోని మా వాళ్లని రక్షించే దిశగా ప్రయత్నించామని లష్కరే-ఇ-జాంగ్వీ ఉగ్రవాద సంస్థకు చెందిన అబ్ధుల్ వహాబ్ ఉమర్ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. ప్రస్తుతం పాకిస్థాన్ పోలీసులు అరెస్టుచేసి జైళ్లలో ఉన్న వహాబ్ జాంగ్వి, పాకిస్థాన్‌కు చెందిన జియో టీవీకి ఇచ్చిన భేటీలో ఈ విధంగా తెలిపినట్లు పీటీఐ సంస్థ తెలిపింది.

" శ్రీలంక క్రికెట్ సభ్యులను వజీరిస్థాన్‌‌లో కిడ్నాప్ చేయాలని వూహ్యం రచించాం. ఇందుకోసం నేను లష్కరే జాంగ్వికి చెందిన అజ్మత్ ఫరూక్‌కు చెందిన బృందంతో కలిపి 12 మంది రంగంలోకి దిగాం. నేను శ్రీలంక క్రికెటర్లు కిడ్నాప్ చేయాలని, అటుపిమ్మట మా సంస్థకు చెందిన నాయకులు, జైళ్లో ఉన్న మా సంస్థకు చెందిన మరికొందరిని విడిపించేందుకు లంక క్రికెటర్లను ఆయుధాలుగా ఉపయోగించాలనుకున్నాం" అని వహాబ్ జాంగ్వి చెప్పినట్లు పీటీఐ వెల్లడించింది.

కాగా, 2009లో లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన కాల్పులకు టైగర్లు కారణమని శ్రీలంక ప్రభుత్వం ఆరోపించడం గమనార్హం. కానీ శ్రీలంక ప్రభుత్వం చేసిన ఆరోపణలను అప్పట్లోనే పాకిస్థాన్ ప్రభుత్వం కొట్టిపారేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

దేశంలో జమిలి ఎన్నికలు తథ్యం.. అమలుకు ప్రత్యేక కమిటీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముంబై నటినే కాదు.. ఆమె సోదరుడిని కూడా వేధించిన పీఎస్ఆర్ ఆంజనేయులు

బోను తాళం పగలగొట్టుకొని మరీ బయటకు వచ్చిన పులి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

Show comments