Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌-4లో కొచ్చి టీమ్‌కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్

Webdunia
గత కొద్ది కాలంగా ఐపీఎల్‌లో కొచ్చి ఫ్రాంచైజీ భవితవ్యం ఉన్న ఉత్కంఠతకు తెరపడింది. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ 4వ ఎడిషన్‌ (ఐపీఎల్-4)లో పాల్గొనేందుకు కొచ్చి టీమ్‌కు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఈ మేరకు రానున్న ఐపీఎల్ సీజన్‌-4లో కోచ్చి జట్టు కూడా ఆడనుంది.

ఈ విషంయపై ఆదివారం ముంబైలో సమావేశమైన ఐపీఎల్ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఐపీఎల్-4లో కొచ్చి ఎనిమిదవ జట్టుగా బరిలోకి దిగుతుంది. ఈ మేరకు కొచ్చి టీమ్ కొనుగోలు వ్యవహారంలో పెద్దల ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో, పాలక మండలి నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

" ఈ రోజు జరగిన సమావేశంలో బీసీసీఐ జారీ చేసిన నోటీసుకు కొచ్చి ఫ్రాంచైజీ సంతృప్తికరంగా స్పందించింది. దీంతో ఐపీల్-4లో కొచ్చి ఫ్రాంచైజీ పాల్గొనడాన్ని ఐపీఎల్ పాలక మండలి ఆమోదించింది. ఫ్రాంచైజీ కొచ్చి క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ 2011 నుంచి ఐపీల్‌లో ఆడనుంద"ని బీసీసీఐ కార్యదర్శి ఎన్ శ్రీనివాసన్ తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో జమిలి ఎన్నికలు తథ్యం.. అమలుకు ప్రత్యేక కమిటీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముంబై నటినే కాదు.. ఆమె సోదరుడిని కూడా వేధించిన పీఎస్ఆర్ ఆంజనేయులు

బోను తాళం పగలగొట్టుకొని మరీ బయటకు వచ్చిన పులి!!

సాక్షి ప్రకటనల రూపంలో అడ్డుగోలుగా రూ.443 కోట్లు దోచిపెట్టారు..

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోం.. చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు.. స్పందించేందుకు నిరాకరించిన భార్య!!

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల సెకండ్ మూవీ మొదలైంది

రికార్డ్-బ్రేకింగ్ వ్యూయర్‌షిప్‌ను సాధించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8

Show comments