Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో కొచ్చి ఫ్రాంచైజీపై నేడు తుది నిర్ణయం

Webdunia
ఐపీఎల్‌లో కొచ్చి ఫ్రాంచైజీ భవితవ్యం మరికొద్దిసేపట్లో తేలనుంది. ఐపీఎల్‌లో కొచ్చి ఫ్రాంచైజీ కొనసాగాలా..? లేదా..? అనే అంశంపై ఆదివారం నాడు జరగనున్న ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని కౌన్సిల్‌కు చెందిన ఒక సభ్యుడు తెలిపారు.

ఈ సమావేశంలో పంజాబ్, రాజస్థాన్ ఫ్రాంచైజీలతో కొనసాగుతున్న న్యాయపరమైన వ్యాజ్యాలపై కూడా పాలక మండలి దృష్టి సారించనుంది. యాజమాన్య వాటాల విషయంలో ఉన్న వివాదాలకు ముగింపు పలిక ి, ఒకే కంపెనీగా ఏర్పడేందుకు కొచ్చికి గతంలో బీసీసీఐ నెల రోజుల గడువు విధించిన సంగతి తెలిసిందే.

గతవారం గడువు చివరి రోజున వాటాదారుల ఒప్పందాన్ని బోర్డుకు సమర్పించింది. ఈ ఫ్రాంచైజీలో 74 శాతం వాటాలను నాలుగు కంపెనీలకు చెందిన పెట్టుబడిదారులు కలిగి ఉన్నారు. కాగా.. దీని బిడ్డింగ్‌కు సహకరించిన గైక్వాడ్ కుటుంబానికి ఇందులో 26 శాతం ఉచిత వాటాలున్నాయి.

కానీ.. గైక్వాడ్ కుటుంబానికి ఆ 26 శాతం వాటాలను ఇచ్చేందుకు పెట్టుబడిదారులు సిద్ధంగా లేరు. దీంతో ఈ వివాదం ప్రారంభమైంది. మరోవైపు తమ కేసులో మధ్యవర్తిగా జస్టిస్ శ్రీకృష్ణను బీసీసీఐ కావాలనే వద్దంటోందని పంజాబ్ ఆరోపణలు చేస్తుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో జమిలి ఎన్నికలు తథ్యం.. అమలుకు ప్రత్యేక కమిటీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముంబై నటినే కాదు.. ఆమె సోదరుడిని కూడా వేధించిన పీఎస్ఆర్ ఆంజనేయులు

బోను తాళం పగలగొట్టుకొని మరీ బయటకు వచ్చిన పులి!!

సాక్షి ప్రకటనల రూపంలో అడ్డుగోలుగా రూ.443 కోట్లు దోచిపెట్టారు..

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోం.. చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు.. స్పందించేందుకు నిరాకరించిన భార్య!!

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల సెకండ్ మూవీ మొదలైంది

రికార్డ్-బ్రేకింగ్ వ్యూయర్‌షిప్‌ను సాధించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8

Show comments