Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ పోటీలో నీరజ్ చోప్రా

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (18:59 IST)
19వ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో జరిగింది. టోర్నమెంట్ చివరి రోజున పురుషుల జావెలిన్ ఈవెంట్ ఫైనల్స్ జరిగాయి. ఇందులో ఊహించినట్లుగానే భారత ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా జావెలిన్‌ను గరిష్టంగా 88.17 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
 
మరోవైపు నీరజ్ చోప్రా తన స్వర్ణం గెలుచుకున్న ఊపుతో డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ పోటీలో పాల్గొననున్నాడు. ప్రముఖ మహిళా అథ్లెట్లు పాల్గొనే డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ పోటీలు స్విట్జర్లాండ్‌లోని సురిల్ నగరంలో జరుగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ ప్రజలకు నిద్రాభంగం... అమ్మతోడు కంటినిండా కునుకు కరువు

పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. హాస్టల్‌లో ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం

బంగారం స్మగ్లింగ్ కేసు : అధికారులు కొట్టలేదు ప్రశ్నలతో వేధించారు : రన్యా రావు

Mother forget Baby: ఫోన్ మాట్లాడుతూ.. బిడ్డను పార్కులోనే వదిలేసిన తల్లి.. మేడమ్.. మేడమ్.. అంటూ?

Varma: నాగబాబు కోసం పిఠాపురం వర్మను పక్కనబెట్టేస్తే ఎలా? పవన్ అలా చేసివుంటే బాగుండేది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

తర్వాతి కథనం
Show comments