Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 15 వరకు ఎలాంటి నిరసనలు చేపట్టబోం.. రెజ్లర్ బజరంగ్ పూనియా

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (19:41 IST)
ఢిల్లీలో రెజ్లర్ల నిరసన తాత్కాలికంగా ఉపసంహరించబడింది. కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలిసిన అనంతరం రెజ్లర్ బజరంగ్ పునియా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రెజ్లర్ల వ్యవహారాన్ని జూన్ 15 నాటికి పోలీసుల విచారణ పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. రెజ్లర్లపై ఉన్న అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవాలని తాము పట్టుబట్టామని చెప్పాడు. 
 
అందుకు మంత్రి అంగీకరించినట్లు బజరంగ్ పూనియా వెల్లడించాడు. లైంగిక ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను విచారిస్తున్నారు. 
 
బ్రిజ్ భూషణ్‌పై విచారణ జూన్ 15 నాటికి పూర్తవుతుంది. జూన్ 15లోగా చర్యలు తీసుకోకుంటే ఆందోళన కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా జూన్ 15 వరకు ఎలాంటి నిరసనలు చేపట్టబోమని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kalpika Ganesh: ప్రిజమ్ పబ్ వ్యవహారం.. కల్పికా గణేష్‌పై గచ్చిబౌలి స్టేషన్‌లో కేసు

భర్త దుబాయ్‌లో వుంటే భార్య వివాహేతర సంబంధం..వద్దు పోమ్మంది.. అంతే సూసైడ్

Vizag: విశాఖలో పౌర విమానయాన విశ్వవిద్యాలయం-సెప్టెంబర్ తర్వాత సీప్లేన్ కార్యకలాపాలు

No More Ration Rice : మధ్యాహ్నా భోజన పథకంలో ఇకపై సన్నబియ్యం

Delhi: ఢిల్లీపై భానుడు ప్రతాపం- వేడిగాలులు వీస్తూనే వుంటాయ్.. రెడ్ అలెర్ట్ జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం