Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 15 వరకు ఎలాంటి నిరసనలు చేపట్టబోం.. రెజ్లర్ బజరంగ్ పూనియా

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (19:41 IST)
ఢిల్లీలో రెజ్లర్ల నిరసన తాత్కాలికంగా ఉపసంహరించబడింది. కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలిసిన అనంతరం రెజ్లర్ బజరంగ్ పునియా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రెజ్లర్ల వ్యవహారాన్ని జూన్ 15 నాటికి పోలీసుల విచారణ పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. రెజ్లర్లపై ఉన్న అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవాలని తాము పట్టుబట్టామని చెప్పాడు. 
 
అందుకు మంత్రి అంగీకరించినట్లు బజరంగ్ పూనియా వెల్లడించాడు. లైంగిక ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను విచారిస్తున్నారు. 
 
బ్రిజ్ భూషణ్‌పై విచారణ జూన్ 15 నాటికి పూర్తవుతుంది. జూన్ 15లోగా చర్యలు తీసుకోకుంటే ఆందోళన కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా జూన్ 15 వరకు ఎలాంటి నిరసనలు చేపట్టబోమని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

తర్వాతి కథనం