Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 15 వరకు ఎలాంటి నిరసనలు చేపట్టబోం.. రెజ్లర్ బజరంగ్ పూనియా

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (19:41 IST)
ఢిల్లీలో రెజ్లర్ల నిరసన తాత్కాలికంగా ఉపసంహరించబడింది. కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలిసిన అనంతరం రెజ్లర్ బజరంగ్ పునియా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రెజ్లర్ల వ్యవహారాన్ని జూన్ 15 నాటికి పోలీసుల విచారణ పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. రెజ్లర్లపై ఉన్న అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవాలని తాము పట్టుబట్టామని చెప్పాడు. 
 
అందుకు మంత్రి అంగీకరించినట్లు బజరంగ్ పూనియా వెల్లడించాడు. లైంగిక ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను విచారిస్తున్నారు. 
 
బ్రిజ్ భూషణ్‌పై విచారణ జూన్ 15 నాటికి పూర్తవుతుంది. జూన్ 15లోగా చర్యలు తీసుకోకుంటే ఆందోళన కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా జూన్ 15 వరకు ఎలాంటి నిరసనలు చేపట్టబోమని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ నుంచి ఆర్ఆర్ఆర్.. ఆ జాబితాలో అగ్రస్థానం.. పక్కాగా పనిచేశారు..

చంద్రబాబు-రేవంతన్నల భేటీ.. ఆ స్కీమ్‌పై చర్చ.. కారు వరకు వచ్చి సాగనంపారు.. (video)

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి.. సీపీఐ నారాయణ డిమాండ్

ఆమ్‌స్ట్రాంగ్ దారుణ హత్య- పా.రంజిత్ భావోద్వేగం.. షాక్ నుంచి తేరుకోని చెన్నై (video)

ప్రపంచ క్షమాపణ దినోత్సవం 2024.. క్షమించమని అడిగితే తప్పేలేదు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకూ వుంది.. కానీ టైం రావాలి: శ్యామలాదేవి

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

తర్వాతి కథనం