చైనీస్ వైరస్ అనకుండా కోవిడ్ అంటావా?: గుత్తా జ్వాలాపై నెటిజన్

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (12:05 IST)
"చైనీస్ నూతన సంవత్సరం రోజున అమ్మమ్మ మరణించింది. ప్రతి నెలా అమ్మ చైనాకు వెళ్లి అమ్మమ్మను చూసొచ్చేది. కోవిడ్ కారణంగా ఈ ఏడాది అమ్మ వెళ్లలేదు" అంటూ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్‌పై ఓ నెటిజన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇలా జ్వాలా ట్విట్టర్‌లో తన అమ్మమ్మకు శ్రద్దాంజలి తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టింది. దీనిపై ఓ నెటిజన్ తీవ్రంగా స్పందించాడు. 
 
''చైనీస్ వైరస్ అనకుండా కోవిడ్ అని ఎందుకు అంటున్నావు" అంటూ జ్వాలను ప్రశ్నించాడు. ఈ కామెంట్‌పై స్పందించిన జ్వాలా ఆవేదన వ్యక్తం చేసింది. " ఓపక్క అమ్మమ్మను పోయిన బాధలో తాముంటే ఇలా జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం బాధగా అనిపిస్తోంది. "మనం ఏ సమాజంలో బతుకుతున్నాం.. మానవీయత ఉందా.. మనం ఎటువైపు పయనిస్తున్నాం.. ఇది సిగ్గుపడాల్సిన విషయం" అంటూ ట్విటర్‌ వేదికగా విచారం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: రేవంత్ రెడ్డి ఏ అవకాశాన్ని వదులుకోలేదు..

'కర్మ హిట్స్ బ్యాక్' : జూబ్లీహిల్స్ ఫలితాలపై కవిత కామెంట్స్

Prashant Kishore: ఈ PK చెప్పడానికే కాని చేయడానికి పనికిరాడని తేల్చేసిన బీహార్ ప్రజలు

జూబ్లీహిల్స్‌లో ఓటమి.. రిగ్గింగ్, రౌడీ రాజకీయాల వల్లే కాంగ్రెస్‌ గెలుపు.. మాగంటి సునీత ఫైర్

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు: డాక్టర్ ఉమర్ నబీ ఇల్లు కూల్చివేత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

తర్వాతి కథనం
Show comments