Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనీస్ వైరస్ అనకుండా కోవిడ్ అంటావా?: గుత్తా జ్వాలాపై నెటిజన్

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (12:05 IST)
"చైనీస్ నూతన సంవత్సరం రోజున అమ్మమ్మ మరణించింది. ప్రతి నెలా అమ్మ చైనాకు వెళ్లి అమ్మమ్మను చూసొచ్చేది. కోవిడ్ కారణంగా ఈ ఏడాది అమ్మ వెళ్లలేదు" అంటూ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్‌పై ఓ నెటిజన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇలా జ్వాలా ట్విట్టర్‌లో తన అమ్మమ్మకు శ్రద్దాంజలి తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టింది. దీనిపై ఓ నెటిజన్ తీవ్రంగా స్పందించాడు. 
 
''చైనీస్ వైరస్ అనకుండా కోవిడ్ అని ఎందుకు అంటున్నావు" అంటూ జ్వాలను ప్రశ్నించాడు. ఈ కామెంట్‌పై స్పందించిన జ్వాలా ఆవేదన వ్యక్తం చేసింది. " ఓపక్క అమ్మమ్మను పోయిన బాధలో తాముంటే ఇలా జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం బాధగా అనిపిస్తోంది. "మనం ఏ సమాజంలో బతుకుతున్నాం.. మానవీయత ఉందా.. మనం ఎటువైపు పయనిస్తున్నాం.. ఇది సిగ్గుపడాల్సిన విషయం" అంటూ ట్విటర్‌ వేదికగా విచారం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

తర్వాతి కథనం
Show comments