Webdunia - Bharat's app for daily news and videos

Install App

2016 ఒలింపిక్సే నా చివరి ఈవెంట్ : ఉస్సేన్ బోల్ట్ ప్రకటన

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2015 (12:33 IST)
2016లో రియో కేంద్రంగా జరిగే వరల్డ్ అథ్లెటిక్సే తనకు చివరి ఈవెంట్ అని జమైకా చిరుత, స్ప్రింట్ కింగ్ ఉసేన్ బోల్ట్ ప్రకటించాడు. రన్నింగ్ ట్రాక్‌పై పరుగుల పందెం ప్రారంభమైందని  కళ్లుమూసి కళ్లు తెరిచేలోపు లక్ష్యాన్ని చేరిపోయే ఉస్సేన్ బోల్డ్ రిటైర్మెంట్ వార్త ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. 
 
ఎప్పుడెప్పుడు పరుగుల సునామీని చూస్తామా అని ఆత్రుతతో ఎదురుచూసే ఉసేన్ బోల్ట్ ఫ్యాన్స్‌కు ఆయన రిటైర్మెంట్ చేదువార్తే. ఇప్పటివరకు అథ్లెటిక్స్ ప్రియులను అలరించిన బోల్ట్ 2016లో రియో కేంద్రంగా జరిగే వరల్డ్ అథ్లెట్లిక్ ఈవెంటే చివరిదని పునరుద్ఘాటించాడు.
 
వరల్డ్ అండ్ ఒలింపిక్ వంద, రెండొందల మీటర్ల ఛాంపియన్ అయిన ఉస్సేన్ బోల్ట్.. రియో స్పోర్ట్స్‌లో మెరుగ్గా రాణించేందుకు ప్రత్యేక కోచింగ్ తీసుకుంటున్నాడని తెలిసింది. కాగా రియో 2016 ఏర్పాట్లు వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments