Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒస్ట్రావా ఓపెన్‌: సానియా మీర్జా జోడీ అదుర్స్.. సెమీఫైనల్లోకి ఎంట్రీ

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (12:20 IST)
ఒస్ట్రావా ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ అదరగొట్టింది. సానియా మీర్జా (భారత్‌)-షుయె జాంగ్‌ (చైనా) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది.

చెక్‌ రిపబ్లిక్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ సానియా-షుయె జాంగ్‌ ద్వయం 6-3, 3-6, 10-6తో 'సూపర్‌ టైబ్రేక్‌'లో డానిలినా (కజకిస్తాన్‌)-మరోజవా (బెలారస్‌) జంటను ఓడించింది. నేడు జరిగే సెమీఫైనల్లో ఇరీ హోజుమి- నినోమియా (జపాన్‌) జోడీతో సానియా-షుయె జాంగ్‌ ద్వయం తలపడుతుంది.
 
చైనా నంబర్ 1 టెన్నిస్ క్రీడాకారిణి మరియు యుఎస్ ఓపెన్ ఛాంపియన్ జాంగ్ షుయ్ భాగస్వామి సానియా మీర్జాతో జె & టి బంకా ఆస్ట్రావా ఓపెన్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా ఇటీవలి డబుల్స్ ఫామ్‌ను నిలబెట్టుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan : మధుసూధన్ రావు ఎవరికి హాని చేశాడు? పవన్ కల్యాణ్ (video)

ఠీవీగా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చిరుతపులి (Video)

పాకిస్తాన్‌కు మున్ముందు పగటిపూటే చుక్కలు కనిపిస్తాయా? దివాళా తీయక తప్పదా?

పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్

Vamsika: పంజాబ్ భారతీయ విద్యార్థి వంశిక అనుమానాస్పద మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

తర్వాతి కథనం
Show comments