Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్ : అవని లేఖారా 'బంగారు'

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (09:08 IST)
జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ పోటీల్లో సోమవారం భారత్‌కు స్వర్ణపతకం లభించింది. మహిళల షూటింగ్‌ 10 మీటర్ల విభాగంలో భారత మహిళా షూటర్ అవని లేఖారా గెలుపొందారు. ఫలితంగా బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. 
 
పారా ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన తొలి భారత మహిళగా అవని లేఖారా చరిత్ర సృష్టించింది. దీంతో ఈ పోటీల్లో ఇప్పటివరకు భారత్ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి.
 
పారా ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన అవని లేఖారాను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. నిజంగా ఇది భారత క్రీడా రంగానికి స్పెషల్‌ మూమెంట్‌ అని మోడీ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

నా కోడలికి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్: తల్లి ఆరోపణ

పాకిస్థాన్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ.. ఎవరు స్థాపించారంటే...

బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన తల్లి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

తర్వాతి కథనం
Show comments