Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్ పోటీలు : షూటింగ్‌లో చతికిలపడిన మనుభాకర్ - యశస్విని

Webdunia
ఆదివారం, 25 జులై 2021 (12:56 IST)
టోక్యో ఒలింపిక్స్‌లో ఆదివారం భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. షూటింగ్ విభాగంలో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన మనుభాకర్, యశస్వినిలు ఉదయం చతికిలపడ్డారు. 
 
అలాగే, మరోవైపు పురుషుల 10 మీ ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో దీపక్‌ కుమార్‌, దివ్యాన్ష్‌సింగ్‌లు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. కాగా 624.7 పాయింట్లతో దీపక్‌ సింగ్‌ 26వ స్థానంలో ఉండగా.. 622.8 పాయింట్లతో దివ్యాన్ష్‌ సింగ్‌ 32వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
 
మరోవైపు, టోక్యో ఒలింపిక్స్ మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా, అంకితా రైనా జోడీ ఓటమి పాలైంది. ఉక్రెయిన్ ప్లేయర్లు 6-0, 7-6, 10-8 తేడాతో గెలిచారు. గంట 33 నిమిషాల్లో మ్యాచ్ ముగిసింది. మొదటి 21 నిమిషాలు సానియా, అంకిత జంట ఆధిపత్యం ప్రదర్శించినా, తర్వాత ఉక్రెయిన్ జోడీ రేసులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments