Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్ పోటీలు : షూటింగ్‌లో చతికిలపడిన మనుభాకర్ - యశస్విని

Webdunia
ఆదివారం, 25 జులై 2021 (12:56 IST)
టోక్యో ఒలింపిక్స్‌లో ఆదివారం భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. షూటింగ్ విభాగంలో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన మనుభాకర్, యశస్వినిలు ఉదయం చతికిలపడ్డారు. 
 
అలాగే, మరోవైపు పురుషుల 10 మీ ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో దీపక్‌ కుమార్‌, దివ్యాన్ష్‌సింగ్‌లు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. కాగా 624.7 పాయింట్లతో దీపక్‌ సింగ్‌ 26వ స్థానంలో ఉండగా.. 622.8 పాయింట్లతో దివ్యాన్ష్‌ సింగ్‌ 32వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
 
మరోవైపు, టోక్యో ఒలింపిక్స్ మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా, అంకితా రైనా జోడీ ఓటమి పాలైంది. ఉక్రెయిన్ ప్లేయర్లు 6-0, 7-6, 10-8 తేడాతో గెలిచారు. గంట 33 నిమిషాల్లో మ్యాచ్ ముగిసింది. మొదటి 21 నిమిషాలు సానియా, అంకిత జంట ఆధిపత్యం ప్రదర్శించినా, తర్వాత ఉక్రెయిన్ జోడీ రేసులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

తర్వాతి కథనం
Show comments