Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో కాంస్య విజేత సాక్షి మాలిక్‌కు నజరానా విడుదల చేసిన కేసీఆర్ సర్కారు

రియో ఒలిపింక్స్ క్రీడల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సాక్షి మాలిక్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నజరానాను విడుదల చేసింది.

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2016 (10:51 IST)
రియో ఒలిపింక్స్ క్రీడల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సాక్షి మాలిక్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నజరానాను విడుదల చేసింది. 
 
హర్యానాకు చెందిన క్రీడాకారిణి సాక్షి మాలిక్‌‌కు కాంస్య పతకం సాధించిన అనంతరం కోటి రూపాయల పారితోషికం అందజేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గతంలో ప్రకటించినట్టుగా ఆమెకు కోటి రూపాయల నజరానాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
కాగా, ఒలింపిక్స్ లో రజతపతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, కోచ్ గోపీచంద్‌లను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించిన సంగతి తెలిసిందే. పీవీ సింధుకు రూ.5 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

తర్వాతి కథనం
Show comments