Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో కాంస్య విజేత సాక్షి మాలిక్‌కు నజరానా విడుదల చేసిన కేసీఆర్ సర్కారు

రియో ఒలిపింక్స్ క్రీడల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సాక్షి మాలిక్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నజరానాను విడుదల చేసింది.

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2016 (10:51 IST)
రియో ఒలిపింక్స్ క్రీడల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సాక్షి మాలిక్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నజరానాను విడుదల చేసింది. 
 
హర్యానాకు చెందిన క్రీడాకారిణి సాక్షి మాలిక్‌‌కు కాంస్య పతకం సాధించిన అనంతరం కోటి రూపాయల పారితోషికం అందజేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గతంలో ప్రకటించినట్టుగా ఆమెకు కోటి రూపాయల నజరానాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
కాగా, ఒలింపిక్స్ లో రజతపతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, కోచ్ గోపీచంద్‌లను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించిన సంగతి తెలిసిందే. పీవీ సింధుకు రూ.5 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

తర్వాతి కథనం
Show comments