Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రస్థాయి హకీ విజేతగా విశాఖ బాలికల జట్టు

Webdunia
శనివారం, 21 నవంబరు 2015 (16:30 IST)
అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్‌ బాలికల హాకీ టోర్నమెంట్‌లో విశాఖపట్టణం జట్టు విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్‌ పోటీలో కడపపై విశాఖ జట్టుపై 3-0 గోల్స్‌ తేడాతో గెలిచింది. 

విశాఖపట్టణం జట్టులోని ఎం.భవాని, స్పందన అద్భుతంగా ఆడి జట్టును గెలిపించారు. ముగింపు కార్యక్రమానికి ఆర్డీటీ ఛైర్మన్‌ తిప్పయ్యస్వామి హాజరై విజేతలకు బహుమతులు అందించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments