Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడలు : చిత్తుగా ఓడిన సానియా మీర్జా జోడీ!

Webdunia
ఆదివారం, 28 సెప్టెంబరు 2014 (14:29 IST)
ఆసియా క్రీడా పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన మహిళల టెన్నిస్ డబుల్స్ విభాగం పోటీల్లో సానియా మీర్జా, ప్రార్థన జోడీ సెమీఫైనల్లో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో చైనీస్ తైపీ జోడీ చిన్ వీ చాన్, సు వీ సీహ్ చేతిలో సానియా జోడీ 7-6, 2-6, 4-10 స్కోరుతో పరాజయంపాలైంది. ఈ ఓటమితో సానియా జోడీ కాంస్యంతో సరిపెట్టుకుంది. 
 
ఆర్చరీలో భారత్‌కు ఆదివారం నిరాశాజనక ఫలితాలు వెలువడ్డాయి. రికర్వ్ అంశంలో కాంస్యం కోసం పోరులో భారత అమ్మాయిల బృందం జపాన్ చేతిలో ఓటమిపాలైంది. ప్రస్తుతం భారత్ ఖాతాలో మొత్తం 30 పతకాలు (3 స్వర్ణ, 5 రజత, 22 కాంస్య) ఉండగా, ఓవరాల్ స్టాండింగ్స్ లో భారత్ 12వ స్థానంలో ఉంది. చైనా, దక్షిణకొరియా, జపాన్ తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. చైనా ఖాతాలో 101 పసిడి పతకాలు ఉండగా, దక్షిణకొరియా 40, జపాన్ 32 స్వర్ణాలు ఖాతాలో ఉన్నాయి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments