Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెంటార్‌గా సానియా మీర్జా

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (15:05 IST)
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2023లో ఆడే  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)టీమ్ మెంటార్‌గా భారత టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా ఎంపికైంది. 
 
తన టెన్నిస్ కెరీర్‌లో ఆరు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన మీర్జా, 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తన చివరి మేజర్ టోర్నమెంట్ ఆడింది. ఆమె, రోహన్ బోపన్నతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో రన్నరప్‌గా నిలిచింది.
 
ఈ నేపథ్యంలో ఆర్సీబీ మహిళల జట్టు మెంటార్‌గా ఎన్నికైన సందర్భంగా సానియా మీర్జా మాట్లాడుతూ..  "నేను ఆర్సీబీ మహిళల జట్టులో మెంటార్‌గా చేరడం చాలా ఆనందంగా ఉంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌తో భారత మహిళల క్రికెట్ కొత్త మార్పును చూసింది. 
 
ఈ విప్లవాత్మక పిచ్‌లో భాగం కావాలని నేను నిజంగా ఎదురు చూస్తున్నాను. ఆర్సీబీ, దాని బ్రాండ్ కోసం పూర్తి విశ్వాసంతో పనిచేస్తాను. నా పదవీ విరమణ తర్వాత క్రీడలకు ఎంతగానో దోహదపడతాను.." అంటూ చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Delhi: మూడేళ్ల పసికూనపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు

అలస్కా తీరంలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు

అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. ఎందుకో తెలుసా?

హిందూపురం నుంచి ఇద్దరిని సస్పెండ్ చేసిన వైకాపా హైకమాండ్- దీపికకు అది నచ్చలేదు

జైలులో ప్రాణహాని జరిగితే పాక్ సైన్యానిదే బాధ్యత : ఇమ్రాన్ ఖాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

తర్వాతి కథనం
Show comments