Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైనా నెహ్వాల్‌కు కరోనా రిపోర్ట్‌లో గందరగోళం.. నెగటివ్ అని..?

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (10:14 IST)
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు కరోనా సోకిందని వార్తలు వచ్చాయి. మాజీ ప్రపంచ నెం-1 అయిన సైనా నెహ్వాల్ థాయ్‌లాండ్ ఓపెన్ 2021లో పాల్గొనేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆ టోర్నీకి ముందు చేసిన కరోనా పరీక్షలో సైనాకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించారు. అయితే ఈ టోర్నీకి వెళ్లిన సైనా తన భర్త సహచర ఆటగాడు అయిన పారుపల్లి కశ్యప్ తో కలిసి ఒకే గదిలో ఉండటంతో అతడిని కూడా క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. 
 
కానీ తాజా సమాచారం ప్రకారం సైనా నెహ్వాల్ కు కరోనా లేదని రిపోర్ట్‌లో గందరగోళం జరిగింది అని బిడబ్ల్యుఎఫ్ ప్రకటించింది. నెహ్వాల్‌తో పాటుగా కరోనా పాజిటివ్‌గా పరీక్షించబడిన మరో ఆటగాడు హెచ్.ఎస్.ప్రణయ్ కూడా కరోనా సోకలేదని తెలిపింది. దాంతో సైనా, కశ్యప్, ప్రణయ్ తిరిగి థాయ్‌లాండ్ ఓపెన్ లో పాల్గొననున్నారు. సోమవారం రద్దు చేసిన వీరి మ్యాచ్‌లను బుధవారం నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలిక గొంతుకోసి ఆత్మహత్య చేసుకున్న యువకుడు...

మాదన్నపేటలో వృద్ధురాలిపై దాడి చేయించిన కానిస్టేబుల్

wolf attack: తోడేళ్ల దాడి.. పంట పొలాల గుడిసెలో నిద్రిస్తున్న దంపతుల మృతి

బాలకృష్ణకి మెంటల్ వచ్చి తుపాకీతో కాలిస్తే వైఎస్సార్ కాపాడారు: రవీంద్రనాథ్ రెడ్డి (video)

కడపలో వైకాపా రూల్ : వైకాపా కార్యకర్తలపై కేసు పెట్టారని సీఐపై బదిలీవేటు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Idli Kottu Review: ధనుష్ ఇడ్లీ కొట్టుతో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడా... ఇడ్లీ కొట్టు రివ్యూ

Nayana tara: మన శంకర వర ప్రసాద్ గారు జీవితంలో శశిరేఖ ఎవరు...

పవన్ కళ్యాణ్ "ఓజీ" : 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' అంటున్న నేహాశెట్టి

Bigg Boss Telugu 9: జయం సుమన్ శెట్టికి పెరుగుతున్న మద్దతు..

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

తర్వాతి కథనం
Show comments