Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైనా నెహ్వాల్‌కు కోవిడ్ 19, క్వారెంటైన్‌లో వున్న షట్లర్

Webdunia
మంగళవారం, 12 జనవరి 2021 (13:21 IST)
థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో హోమ్ క్వారెంటైన్లో వున్న క్రీడాకారులు సైనా నెహ్వాల్, ప్రణయ్‌లకు జరిగిన మూడవ కోవిడ్ -19 పరీక్షలో పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. థాయ్‌లాండ్ ఓపెన్ 2021లో పాల్గొన్న షట్లర్లు ఇద్దరూ తదుపరి పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. పారుపల్లి కశ్యప్ వీరికి క్లోజ్ కాంటాక్టులో వుండటంతో అతడికి కూడా పరీక్షలు చేసారు. రిజల్ట్ రావలసి వుంది.
 
దాదాపు 300 రోజుల విరామం తర్వాత ఒలింపిక్స్‌కు ముందే ఆట తిరిగి ప్రారంభమైనందున భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్ళు బ్యాంకాక్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి పరీక్షలు చేయగా కరోనా అని తేలింది. కాగా ఆమధ్య టి-20 క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన క్రికెటర్లు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SAINA NEHWAL (@nehwalsaina)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag: విశాఖలో పౌర విమానయాన విశ్వవిద్యాలయం-సెప్టెంబర్ తర్వాత సీప్లేన్ కార్యకలాపాలు

No More Ration Rice : మధ్యాహ్నా భోజన పథకంలో ఇకపై సన్నబియ్యం

Delhi: ఢిల్లీపై భానుడు ప్రతాపం- వేడిగాలులు వీస్తూనే వుంటాయ్.. రెడ్ అలెర్ట్ జారీ

హనీమూన్ కేసు.. రాజా సూట్‌కేసులో మంగళసూత్రం, ఉంగరం.. సోనమ్ భర్తకు పెట్టిన షరతు?

నారా లోకేష్‌కు టీడీపీ నాయకత్వ పగ్గాలు అప్పగిస్తారా? చంద్రబాబు యాన్సర్ ఏంటి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments