Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో ఒలింపిక్స్ : సానియా - బోపన్న జోడీ శుభారంభం

రియో ఒలింపిక్స్ పోటీల్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ శుభారంభం చేసింది. ఈ విశ్వక్రీడల్లో భాగంగా గురువారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ టెన్నిస్ టోర్నీ తొలి రౌండ్‌లో సానియా మీర్జా, రోహన్‌ బోపన్న

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (08:35 IST)
రియో ఒలింపిక్స్ పోటీల్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ శుభారంభం చేసింది. ఈ విశ్వక్రీడల్లో భాగంగా గురువారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ టెన్నిస్ టోర్నీ తొలి రౌండ్‌లో సానియా మీర్జా, రోహన్‌ బోపన్న జోడీ... ఆస్ట్రేలియాకు చెందిన సమంత స్టోసర్‌, పీర్స్‌ జాన్‌ జంటపై విజయం సాధించింది. 
 
7-5, 6-4 తేడాతో వరుస సెట్లతో ఈ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయంతో సానియా-బోపన్న జోడీ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరారు. కాగా, రియో ఒలింపిక్స్‌ నుంచి భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్ (పురుషుల సింగిల్స్), మహిళల డబుల్స్ విభాగంలో సానియా జోడీ నిష్క్రమించగా, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో మాత్రం సానియా జోడీ విజయం క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

మనుషుల ప్రాణాలు హరిస్తున్న వైఎస్. జగన్ వాహన శ్రేణి!!

Raja murder fallout: రాజా రఘువంశీ హత్య: పర్యాటకుల వివరాలు తప్పనిసరి.. మేఘాలయ

ఎయిరిండియా విమాన ప్రమాదానికి కుడివైపు ఇంజినే కారణమా?

Jagan Rally: గుంటూరులో జగన్ ర్యాలీ.. కాన్వాయ్ కారు ఢీకొని వృద్ధుడు మృతి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

తర్వాతి కథనం
Show comments