Webdunia - Bharat's app for daily news and videos

Install App

పి.వి.సింధుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘ‌న స్వాగ‌తం

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (16:53 IST)
భార‌త దేశ ఖ్యాతిని ఇనుమ‌డిస్తూ, టోక్యోలో కాంస్య ప‌త‌కాన్ని సాధించిన బ్యాడ్మంట‌న్ క్రీడాకారిణి పి.వి.సింధుకు అభిమానం వెల్లువెత్తుతోంది. టోక్యో నుంచి భార‌త్ కు తిరిగి వ‌చ్చిన తెలుగు తేజం సింధుకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.

ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పి వి సింధుకు ఢిల్లీ విమానాశ్రయంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, విమానాశ్రయ అధికారులు, క్రీడా శాఖ, బ్యాడ్మింటన్ అకాడమీ అధికారులు స్వాగ‌తం ప‌లికారు. సింధుకు అభినంద‌న‌లు తెలిపి, రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున న‌గ‌దు పుర‌స్కారాన్ని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments