Webdunia - Bharat's app for daily news and videos

Install App

మకావు ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేత పీవీ సింధు

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2015 (16:33 IST)
మకావు ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా పీవీ సింధు నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్ పోటీలో ఆమె తన ప్రత్యర్థి జపాన్‌కు చెందిన క్రీడాకారిణి మిథానీపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి భారత కీర్తి ప్రతిష్టలను మరింతగా పెంచింది. ఆట మూడు సెట్లు సాగినప్పటికీ, తాను గెలిచిన రెండు సెట్లలో పూర్తి ఆధిపత్యం చూపిన సింధు 21-9, 21-23, 21-14 తేడాతో గెలిచింది. మకావు ఓపెన్ టైటిల్ ను గెలుచుకోవడం సింధుకు ఇది మూడోసారి కావడం విశేషం. 
 
కాగా, మకావు ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా నిలవడం పట్ల పలువురు క్రీడా, సినీ రంగ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ ద్వారా ఆమెకు తమ అభినందనల సందేశాలను ట్వీట్‌ చేశారు. ఆమెకు అభినందనలు తెలిపిన వారిలో హైదరాబాదీ మాజీ క్రికెటర్‌ వి.వి.ఎస్‌.లక్ష్మణ్‌, ఎంపీ నవీన్‌ జిందాల్‌, నటి తాప్సి, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప తదితరులు తమ సందేశాలను ట్వీట్‌ చేశారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments