Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింధు, సాక్షి, దీపలకు రాష్ట్రపతి చేతులు మీదుగా ఖేల్ రత్న అవార్డులు

భారతదేశ క్రీడా పురస్కారాల్లో అత్యున్నతమైన ఖేల్ రత్న పురస్కారాలను పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ అందుకున్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆయా క్రీడల్లో రాణించిన వారికి ఢిల్లీలో ఖేల్ రత్న పురస్కార అవార్డుల కార్యక్రమం జరిగింది.

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (22:07 IST)
భారతదేశ క్రీడా పురస్కారాల్లో అత్యున్నతమైన ఖేల్ రత్న పురస్కారాలను పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ అందుకున్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆయా క్రీడల్లో రాణించిన వారికి ఢిల్లీలో ఖేల్ రత్న పురస్కార అవార్డుల కార్యక్రమం జరిగింది. 
 
రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తెలుగుతేజం బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధుతోపాటు రెజ్ల‌ర్ సాక్షి మాలిక్‌, జిమ్నాస్ట్ దీపా క‌ర్మాక‌ర్‌, షూట‌ర్ జీతూ రాయ్‌లకు రాజీవ్ గాంధీ ఖేల్‌ర‌త్న అవార్డులను ప్రదానం చేశారు. వీరందరికీ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రదానం జరిగింది. ఖేల్‌రత్న విజేతలకు పతకం, ప్రశంసా పత్రంతో పాటు రూ.7.5 లక్షల చొప్పున నగదు బహుమతి అందజేశారు. బహుమతి కార్యక్రమానికి సింధు కోచ్ పుల్లెల గోపీచంద్‌తో పాటు ఆమె తల్లిదండ్రులు హాజరయ్యారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చెరో మూడు రోజులు భర్తను పంచుకున్న భార్యలు-ఒక రోజు భర్తకు సెలవు!

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

తర్వాతి కథనం
Show comments