Webdunia - Bharat's app for daily news and videos

Install App

లియాండర్ పేస్, సానియాను ఆదర్శంగా తీసుకుని రాణించాలి: మార్టినా హింగిస్

Webdunia
శనివారం, 28 నవంబరు 2015 (11:50 IST)
భారత టెన్నిస్‌కు లియాండర్ పేస్, సానియా మీర్జా రూపంలో ఇద్దరు స్ఫూర్తి ప్రదాతలు ఉన్నారని.. సీనియర్లను ఆదర్శంగా తీసుకుని యువ క్రీడాకారులు టెన్నిస్‌లో రాణించాలని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి మార్టీనా హింగీస్ సూచించారు. 
 
ఆదివారం హైదరాబాద్ ఎల్బీ ఇండోర్ స్టేడియంలో జరుగనున్న సీటీఎల్ మ్యాచ్‌లో ఆడేందుకు వచ్చిన సందర్భంగా హింగిస్ మాట్లాడుతూ.. ప్రతి దేశంలోనూ టెన్నిస్‌లో స్ఫూర్తిని పెంచేందుకు అంతర్జాతీయ స్ధాయిలో ఆడే ఆటగాడు ఉండడం చాలా అవసరమన్నారు. 
 
అదృష్టవశాత్తు భారత్‌కు లియాండర్ పేస్, సానియా మీర్జా రూపంలో ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారని చెప్పారు. ఈ ఏడాది సీటీఎల్‌లో తమ జట్టు గెలుపును నమోదు చేసుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సానియా, పేస్‌తో కలిసి విజయాలు సాధించడం గొప్పగా ఉందని ఆమె పేర్కొన్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments