Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారిస్ 2024 ఒలింపిక్స్‌: భారత్‌కు రెండో పతకం.. మెరిసిన మను

సెల్వి
మంగళవారం, 30 జులై 2024 (14:27 IST)
Paris Olympics 2024
పారిస్ 2024 ఒలింపిక్స్‌లో భారతదేశం తన రెండవ పతకాన్ని కైవసం చేసుకుంది. షూటింగ్ జంట మను భాకర్- సరబోత్ సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. వీరిద్దరూ 16-10 స్కోర్‌తో దక్షిణ కొరియా జట్టును ఓడించి, దేశానికి గర్వకారణంగా నిలిచి భారత్‌ పతకాల పట్టికలో అద్భుత ప్రతిభతో ర్యాంకును మెరుగుపరుచుకున్నారు.
 
ఒకే ఒలింపిక్ ఎడిషన్‌లో దేశానికి రెండు పతకాలు సాధించిపెట్టిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న మను భాకర్‌కు ఈ విజయం ప్రతిష్టాత్మకంగా నిలిచింది. అంతకుముందు జరిగిన గేమ్స్‌లో, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భాకర్ కాంస్య పతకాన్ని సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

తర్వాతి కథనం
Show comments