Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారిస్ 2024 ఒలింపిక్స్‌: భారత్‌కు రెండో పతకం.. మెరిసిన మను

సెల్వి
మంగళవారం, 30 జులై 2024 (14:27 IST)
Paris Olympics 2024
పారిస్ 2024 ఒలింపిక్స్‌లో భారతదేశం తన రెండవ పతకాన్ని కైవసం చేసుకుంది. షూటింగ్ జంట మను భాకర్- సరబోత్ సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. వీరిద్దరూ 16-10 స్కోర్‌తో దక్షిణ కొరియా జట్టును ఓడించి, దేశానికి గర్వకారణంగా నిలిచి భారత్‌ పతకాల పట్టికలో అద్భుత ప్రతిభతో ర్యాంకును మెరుగుపరుచుకున్నారు.
 
ఒకే ఒలింపిక్ ఎడిషన్‌లో దేశానికి రెండు పతకాలు సాధించిపెట్టిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న మను భాకర్‌కు ఈ విజయం ప్రతిష్టాత్మకంగా నిలిచింది. అంతకుముందు జరిగిన గేమ్స్‌లో, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భాకర్ కాంస్య పతకాన్ని సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

తర్వాతి కథనం
Show comments