Paris Olympics 2024: ప్రమాదంలో చిక్కుకున్న భారత గోల్ఫర్ దీక్షా.. ఏమైంది?

సెల్వి
శుక్రవారం, 2 ఆగస్టు 2024 (14:10 IST)
Diksha Dagar
భారత గోల్ఫ్ క్రీడాకారిణి దీక్షా దాగర్, ఆమె కుటుంబం పారిస్‌లో ప్రమాదానికి గురైంది. అయితే గోల్ఫ్ క్రీడాకారిణి దీక్షా ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడింది. అయితే దీక్షా తల్లి వెన్నెముకకు గాయంతో ఆసుపత్రి పాలైంది. భారత గోల్ఫర్ ఈవెంట్ ఆగస్ట్ 7న ప్రారంభమవుతుంది. షెడ్యూల్ ప్రకారం ఆమె తన ఈవెంట్‌లో పోటీపడనుంది. 
 
దీక్షా, ఆమె తండ్రి కల్నల్ నరేన్ దాగర్, ఆమె తల్లి, ఆమె సోదరుడు పారిస్‌లోని ఇండియా హౌస్ నుండి ఆమె పారిస్ ఒలింపిక్ గేమ్స్ విలేజ్‌కు తిరిగి వస్తుండగా, వారి కారు మరొక కారును ఢీకొట్టింది.
 
ఈ ప్రమాదం నుంచి దీక్షా క్షేమంగా బయటపడింది. దీక్షా తన ప్రాక్టీస్ షెడ్యూల్‌కు హాజరు కావాలని ప్లాన్ చేస్తోంది. ఇంకా ఆమె తప్పకుండా మ్యాచ్ ఆడుతుందని ఆమె తండ్రి ధృవీకరించారు. మహిళల గోల్ఫ్ ఈవెంట్ ఆగస్టు 7న ప్రారంభమై ఆగస్టు 10న ముగుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

తర్వాతి కథనం
Show comments