Webdunia - Bharat's app for daily news and videos

Install App

Paris Olympics 2024: ప్రమాదంలో చిక్కుకున్న భారత గోల్ఫర్ దీక్షా.. ఏమైంది?

సెల్వి
శుక్రవారం, 2 ఆగస్టు 2024 (14:10 IST)
Diksha Dagar
భారత గోల్ఫ్ క్రీడాకారిణి దీక్షా దాగర్, ఆమె కుటుంబం పారిస్‌లో ప్రమాదానికి గురైంది. అయితే గోల్ఫ్ క్రీడాకారిణి దీక్షా ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడింది. అయితే దీక్షా తల్లి వెన్నెముకకు గాయంతో ఆసుపత్రి పాలైంది. భారత గోల్ఫర్ ఈవెంట్ ఆగస్ట్ 7న ప్రారంభమవుతుంది. షెడ్యూల్ ప్రకారం ఆమె తన ఈవెంట్‌లో పోటీపడనుంది. 
 
దీక్షా, ఆమె తండ్రి కల్నల్ నరేన్ దాగర్, ఆమె తల్లి, ఆమె సోదరుడు పారిస్‌లోని ఇండియా హౌస్ నుండి ఆమె పారిస్ ఒలింపిక్ గేమ్స్ విలేజ్‌కు తిరిగి వస్తుండగా, వారి కారు మరొక కారును ఢీకొట్టింది.
 
ఈ ప్రమాదం నుంచి దీక్షా క్షేమంగా బయటపడింది. దీక్షా తన ప్రాక్టీస్ షెడ్యూల్‌కు హాజరు కావాలని ప్లాన్ చేస్తోంది. ఇంకా ఆమె తప్పకుండా మ్యాచ్ ఆడుతుందని ఆమె తండ్రి ధృవీకరించారు. మహిళల గోల్ఫ్ ఈవెంట్ ఆగస్టు 7న ప్రారంభమై ఆగస్టు 10న ముగుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

రోడ్డు ప్రమాదం: వెంటనే స్పందించిన నాదెండ్ల మనోహర్

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments