Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో ప్రపంచ కబడ్డీ వరల్డ్ కప్ : పాకిస్థాన్ జట్టుపై నిషేధం

పాకిస్థాన్ దేశానికి మరో షాక్ తగిలింది. తొమ్మిదేళ్ళ తర్వాత జరుగుతున్న కబడ్డీ వరల్డ్ పోటీల్లో పాల్గొనకుండా పాకిస్థాన్ కబడ్డీ జట్టుపై నిషేధం విధించారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ (ఐకేఎఫ్) ఒక ప్ర

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (15:23 IST)
పాకిస్థాన్ దేశానికి మరో షాక్ తగిలింది. తొమ్మిదేళ్ళ తర్వాత జరుగుతున్న కబడ్డీ వరల్డ్ పోటీల్లో పాల్గొనకుండా పాకిస్థాన్ కబడ్డీ జట్టుపై నిషేధం విధించారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ (ఐకేఎఫ్) ఒక ప్రకటన చేసింది. 
 
వాస్తవానికి ఈ పోటీలకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. శుక్రవారం నుంచి గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ట్రాన్స్ స్టేడియంలో జరనున్న ఈ పోటీల్లో భారత్, అమెరికా, ఇరాన్, ఆస్టేలియా, దక్షిణ కొరియా, ఇంగ్లండ్, పోలాండ్, కెన్యా, అర్జెంటీనా, బంగ్లాదేశ్, జపాన్, థాయ్ లాండ్ దేశాలు తలపడనున్నాయి. ఈ నెల 22వ తేదీన కబడ్డీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
 
అయితే, ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో పాకిస్థాన్ పాల్గొనకుండా ఉండటమే మేలని భావించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఐకేఎఫ్ చీఫ్ దేవ్ రావ్ చతుర్వేది వెల్లడించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments