Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో ప్రపంచ కబడ్డీ వరల్డ్ కప్ : పాకిస్థాన్ జట్టుపై నిషేధం

పాకిస్థాన్ దేశానికి మరో షాక్ తగిలింది. తొమ్మిదేళ్ళ తర్వాత జరుగుతున్న కబడ్డీ వరల్డ్ పోటీల్లో పాల్గొనకుండా పాకిస్థాన్ కబడ్డీ జట్టుపై నిషేధం విధించారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ (ఐకేఎఫ్) ఒక ప్ర

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (15:23 IST)
పాకిస్థాన్ దేశానికి మరో షాక్ తగిలింది. తొమ్మిదేళ్ళ తర్వాత జరుగుతున్న కబడ్డీ వరల్డ్ పోటీల్లో పాల్గొనకుండా పాకిస్థాన్ కబడ్డీ జట్టుపై నిషేధం విధించారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ (ఐకేఎఫ్) ఒక ప్రకటన చేసింది. 
 
వాస్తవానికి ఈ పోటీలకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. శుక్రవారం నుంచి గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ట్రాన్స్ స్టేడియంలో జరనున్న ఈ పోటీల్లో భారత్, అమెరికా, ఇరాన్, ఆస్టేలియా, దక్షిణ కొరియా, ఇంగ్లండ్, పోలాండ్, కెన్యా, అర్జెంటీనా, బంగ్లాదేశ్, జపాన్, థాయ్ లాండ్ దేశాలు తలపడనున్నాయి. ఈ నెల 22వ తేదీన కబడ్డీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
 
అయితే, ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో పాకిస్థాన్ పాల్గొనకుండా ఉండటమే మేలని భావించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఐకేఎఫ్ చీఫ్ దేవ్ రావ్ చతుర్వేది వెల్లడించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

లక్ష ఇచ్చి ఆరేళ్ల పాటు సంసారం చేసిన ఆంటీని లేపేశాడు

వామ్మో, నేనెక్కిన స్పైస్ జెట్ గాల్లో నుంచి కిందికి జారింది: ప్రియాణికుడి వీడియో

గజపతిరాజుకు గవర్నర్ పదవి... తెలుగు ప్రజలకు గర్వకారణమంటున్న చంద్రబాబు

గోవా గవర్నరుగా పూసపాటి అశోకగజపతి రాజు

Speed Rail: విమానంతో పోటీ పడే సరికొత్త రైలు- డ్రాగన్ కంట్రీ అదుర్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

తర్వాతి కథనం
Show comments