Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒలింపిక్స్ విజేతలు తమ మెడల్స్ ఎందుకు కొరుకుతారో తెలుసా?

ఒలింపిక్స్ క్రీడల్లో మొదటి విజేతలుగా నిలిచే వారికి బంగారు పతకాలు (మెడల్స్)ను ప్రదానం చేస్తుంటారు. ఆ పతకాలను మెడలో ధరించిన తర్వాత వాటిని తమ అభిమానులకు చూపుతూ చిరునవ్వులు చిందిస్తూ వాటిని కొరుతూ ఫోటోలకు

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2016 (16:07 IST)
ఒలింపిక్స్ క్రీడల్లో మొదటి విజేతలుగా నిలిచే వారికి బంగారు పతకాలు (మెడల్స్)ను ప్రదానం చేస్తుంటారు. ఆ పతకాలను మెడలో ధరించిన తర్వాత వాటిని తమ అభిమానులకు చూపుతూ చిరునవ్వులు చిందిస్తూ వాటిని కొరుతూ ఫోటోలకు ఫోజులిస్తుంటారు.
 
అయితే, క్రీడా విజేతలు ఆవిధంగా చేయడానికి కారణాలు బాగానే ప్రచారంలో ఉన్నాయి. అసలైన దానిని తాము సాధించామని చెప్పడానికిగాను చాలా కాలంగా ఈ పద్ధతిని క్రీడాకారులు అనుసరిస్తున్నారని సమాచారం.
 
ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఒలింపిక్ హిస్టోరియన్స్ అధ్యక్షుడు డేవిడ్ వాలెషిన్స్కీ అభిప్రాయపడుతూ పతకాలు సాధించిన క్రీడాకారులు తమంతట తాముగా ఇటువంటి పోజులివ్వరని, ఫొటోగ్రాఫర్ల కోరిక మేరకే క్రీడాకారులు తమ మెడల్స్‌ను కొరుకుతూ చిరునవ్వులు చిందిస్తారన్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments