Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో ఒలింపిక్స్ స్వర్ణ విజేతలకు 75లక్షల నగదు!

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (19:22 IST)
2016వ సంవత్సరంలో జరుగనున్న రియో ఒలింపిక్స్‌లో క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం తెచ్చిన క్రీడాకారులకు 75 లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేయాలని కేంద్రం నిర్ణయించింది. 
 
క్రీడల్లో పతక గ్రహీతలకు ఇచ్చే స్పెషల్ అవార్డుల పథకాన్ని పునఃసమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొవాలని భావించే క్రీడాకారుల్లో స్ఫూర్తిని రగిలించేందుకు కేంద్రం ఈ నిర్ణయం వెల్లడించింది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments