Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయిందని ప్రచారం జరిగిన నిశా దహియా స్వర్ణం గెలిచింది...

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (08:51 IST)
మహిళా రెజ్లర్ నిశా దహియా చనిపోయిందంటూ ప్రచారం జరిగింది. కానీ, అదే రెజ్లర్ బంగారం పతకం సాధించింది. గురువారం ఉత్తరప్రదేశ్​లో జరిగిన జాతీయ మహిళా రెజ్లింగ్ ఛాంపియన్​పిష్​లో స్వర్ణపతకాన్ని కైవసం చేసుకుంది. రైల్వేస్ తరపున బరిలో దిగిన ఈమె.. 65 కిలోల విభాగంలో పతకం దక్కించుకుంది. 
 
ఇదిలావుంటే, బుధవారం హర్యానా రాష్ట్రంలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో నిశా చనిపోయిందనే వార్తలు వచ్చాయి. తాను జాతీయ సీనియర్ పోటీల్లో పాల్గొనడంలో భాగంగా గోండాలో ఉన్నానని, తనకు ఏం కాలేదని వివరణ ఇచ్చింది. 
 
పైగా, తాను మరణించానంటూ వస్తున్న అసత్య వార్తలను కొట్టిపారేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను రెజ్లింగ్ ఫెడరేషన్​ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. ఆ మరుసటి రోజే ఆమె బంగారు పతకాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

తర్వాతి కథనం
Show comments