Webdunia - Bharat's app for daily news and videos

Install App

పతకాల వేటలో పైపైకి, మెరుగుపడుతున్న భారత్ ఆటగాళ్లు

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (20:06 IST)
ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం క్రమంగా తన సత్తా చాటుతోంది. 2008లో బీజింగ్ ఒలింపిక్ క్రీడల్లో ఒక స్వర్ణ పతకం, 2 కాంస్యాలతో మొత్తం 3 పతకాలను సాధించింది. 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో 2 రజత, 4 కాంస్య పతకాలతో 6 సాధించింది.
టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్ క్రీడల్లో ఒక స్వర్ణం, 2 రజత, 4 కాంస్యాలతో మొత్తం 7 పతకాలను సాధించింది. ఐతే మన దేశం ర్యాంకింగ్ స్థానం 31లో వుంది. క్రీడలపై మన యువతి మరింత రాణించాల్సిన అవసరం వుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments