నీరజ్ చోప్రాకు భారత సైన్యంలో అరుదైన గౌరవం.. ధోనీ, అభినవ్ బింద్రాల తర్వాత?

సెల్వి
బుధవారం, 22 అక్టోబరు 2025 (15:00 IST)
Neeraj Chopra
ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు భారత సైన్యంలో ప్రతిష్టాత్మక గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. భారత రక్షణ మంత్రి భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తదితరుల సమక్షంలో ఈ ఉన్నత గౌరవాన్ని నీరజ్ చోప్రా అందుకున్నారు. ఈ హోదా టెరిటోరియల్ ఆర్మీలో వర్తిస్తుంది. 
 
ఇది సాధారణ సైన్యానికి మద్దతుగా పనిచేస్తుంది. హర్యానాలోని పానిపట్ జిల్లాకు చెందిన నీరజ్ చోప్రా 2016లోనే భారత సైన్యంలో నాయబ్ సుబేదార్‌గా చేరారు. అప్పటి నుండి ఆయన ఒకవైపు సైనిక బాధ్యతలను, మరోవైపు అథ్లెటిక్స్ శిక్షణను సమన్వయం చేసుకుంటూ వచ్చారు. 
 
ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను పొందడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.  ఈ గౌరవ హోదా పొందిన వారిలో ఎం.ఎస్. ధోని (క్రికెట్), అభినవ్ బింద్రా (షూటింగ్) వంటి ఇతర ప్రముఖ క్రీడాకారులు కూడా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

గ్రీన్‌ఫీల్డ్ అమరావతి.. రైతు సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తాం.. మంత్రి నారాయణ

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఫ్రేమ్‌వర్క్.. జీవోను జారీ చేసిన తెలంగాణ సర్కారు

పెళ్లి చేసుకోబోతున్న మరిది ప్రైవేట్ పార్టును కత్తిరించిన వొదిన, ఎందుకు?

Mother : ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడు.. 11 రోజుల నవజాత శిశువును అమ్మేసిన తల్లి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

తర్వాతి కథనం
Show comments