Webdunia - Bharat's app for daily news and videos

Install App

సానియా మీర్జా జోడీ అదుర్స్.. మియామీ డబుల్స్‌లో టైటిల్ వేటకు రెడీ..

మియామీ ఓపెన్ ఫైనల్లోకి భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ దూసుకెళ్లింది. ఈ టోర్నీ సెమీఫైనల్లో సానియా జోడీ ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించింది. మహిళ డబుల్స్ సెమీస్‌లో ఆద్యంతం ప్రత్యర్థి నుంచి త

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (12:53 IST)
మియామీ ఓపెన్ ఫైనల్లోకి భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ దూసుకెళ్లింది. ఈ టోర్నీ సెమీఫైనల్లో సానియా జోడీ ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించింది. మహిళ డబుల్స్ సెమీస్‌లో ఆద్యంతం ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ.. సానియా-స్ట్రికోవా జోడీ 6(6)-7(8), 6-1, 10-4తో మార్టినా హింగిస్‌-చాన్‌ జంటను మట్టికరిపించింది. 
 
హోరాహోరీగా సాగిన తొలి సెట్‌ను హింగీస్‌ జోడీ సొంతం చేసుకోగా, తర్వాత పుంజుకున్న సానియా జోడీ ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా.. పాయింట్లు సాధించి.. మ్యాచ్‌ను కైవసం చేసుకునే దిశగా పట్టు కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో సెట్‌ నువ్వా నేనా అన్నట్లు సాగింది. 
 
చివరికి 10-4తో సానియా జోడి సెట్‌ను గెలుచుకుని ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫలితంగా ఈ టోర్నీ టైటిల్ పోరుకు రెడీ అయ్యింది. ఈ ఫైనల్ రౌండ్లో సానియా జోడీ బ్రియల్‌ (కెనడా) -వై.చు (చైనా)తో తమ బలాన్ని పరీక్షించుకోనుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments