Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒలింపిక్స్‌లో భార‌త్ బోణీ, మీరాబాయికి సిల్వ‌ర్

Webdunia
శనివారం, 24 జులై 2021 (12:26 IST)
భార‌తీయుల‌కు తొలి తీపి క‌బురునిచ్చింది ఒలంపిక్స్. ఒలింపిక్స్ లో భార‌త్ క్రీడాకారిణి మీరాబాయి బోణీ కొట్టింది. టోక్యో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ఒలంపిక్స్ లో భారత్ కు తొలి పతకం ల‌భించింది.

వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సాధించింది. మహిళల 49 కిలోల వెయిట్లిఫ్టింగ్ విభాగం మెడల్ ద‌క్కించుకుంది మీరాబాయి. ఆమె క‌చ్చితంగా మెడ‌ల్ సాధిస్తుంద‌ని భార‌తీయులు అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మీరాభాయి చాను సిల్వ‌ర్ మెడ‌ల్ తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. భార‌త్ తొలి బోణీ కొట్ట‌డంతో ఒలంపిక్ గేమ్స్ చూస్తున్న క్రీడాప్రియులు ఎంతో ఆనందోత్సాహాలు జ‌రుపుకొంటున్నారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments