Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒలింపిక్స్‌లో భార‌త్ బోణీ, మీరాబాయికి సిల్వ‌ర్

Webdunia
శనివారం, 24 జులై 2021 (12:26 IST)
భార‌తీయుల‌కు తొలి తీపి క‌బురునిచ్చింది ఒలంపిక్స్. ఒలింపిక్స్ లో భార‌త్ క్రీడాకారిణి మీరాబాయి బోణీ కొట్టింది. టోక్యో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ఒలంపిక్స్ లో భారత్ కు తొలి పతకం ల‌భించింది.

వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సాధించింది. మహిళల 49 కిలోల వెయిట్లిఫ్టింగ్ విభాగం మెడల్ ద‌క్కించుకుంది మీరాబాయి. ఆమె క‌చ్చితంగా మెడ‌ల్ సాధిస్తుంద‌ని భార‌తీయులు అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మీరాభాయి చాను సిల్వ‌ర్ మెడ‌ల్ తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. భార‌త్ తొలి బోణీ కొట్ట‌డంతో ఒలంపిక్ గేమ్స్ చూస్తున్న క్రీడాప్రియులు ఎంతో ఆనందోత్సాహాలు జ‌రుపుకొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maha Kumbh Mela: మహా కుంభ మేళాలో పవన్.. చిన్నచిన్న తప్పులు జరుగుతాయ్ (video)

భార్య అన్నా లెజినోవాతో కలిసి పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం (Video)

ఆంధ్రాలో కూడా ఓ మొగోడున్నాడ్రా... అదే పవన్ కల్యాణ్: ఉండవల్లి అరుణ్ కుమార్

మీ ఇల్లు ఎక్కడో చెబితే రోజూ వచ్చి కనబడి వెళ్తా: బిగ్ టీవీ రిపోర్టర్‌కి కొడాలి నాని షాక్ (Video)

జనసేన ఆవిర్భావ మహానాడుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

మజాకా సెన్సార్ పూర్తి- యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన బోర్డ్

సకెస్స్ కోసం రెండు సినిమాల షూటింగ్ లు చేస్తున్న రవితేజ

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

తర్వాతి కథనం
Show comments