Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెటర్ అతుల్ శర్మ చంపేస్తానని బెదిరిస్తున్నాడు : లియాండర్ పేస్ ఫిర్యాదు!

Webdunia
శుక్రవారం, 17 అక్టోబరు 2014 (19:07 IST)
క్రికెటర్ అతుల్ శర్మ తనను, తన కుమార్తెను చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ ప్రముఖ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ ఆరోపించాడు. ఇదే అంశంపై ఆయన ముంబై నగర పోలీసు కమిషనర్‌కు కూడా ఫిర్యాదు చేశాడు. 
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల్లో ఒకప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తరపున ఆడిన అతుల్ శర్మకు పేస్ మాజీ భార్య రియా పిళ్లైతే వివాహేతర సంబంధం ఉన్నట్టు ప్రచారం ఉంది. 
 
గత కొంతకాలం నుంచి విడిగా ఉంటున్న పేస్, రియాలు కుమార్తె విషయంలో ముంబై స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు. కూతురు రక్షణ బాధ్యత తనకే అప్పగించాలని పేస్ కోరాడు. కుమార్తెను తనకే అప్పగించాలని అటు రియా కూడా కోరుతోంది.
 
ఈ విషయంలో అతుల్ శర్మ జోక్యం చేసుకుని రియా పిళ్లైకు అండగా నిలిచి లియాండర్ పేస్‌కు బెదిరింపులు చేస్తున్నట్టు సమాచారం. దీంతో అతుల్ శర్మపై పేస్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments